130 ఏళ్ల తరువాత కీలక పరిణామం.. ఈ 3 రాశుల వారు ఐశ్వర్యవంతులు

[ad_1]

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

వైశాఖ
మాసం
పౌర్ణమిని
బుద్ధ
పూర్ణిమ
అంటారు.
బౌద్ధమత
స్థాపకుడైన
గౌతమ
బుద్ధుడి
జననం,
జ్ఞానోదయం,
మరణాన్ని
సూచించిన
రోజు.
బౌద్ధ
మతస్తులకు
ముఖ్యమైన
పండగ.
జ్యోతిష్యం
ప్రకారం
ఆరోజు
చాలా
కీలకమైంది.
అదేరోజున

ఏడాది
మొదటి
చంద్ర
గ్రహణం
ఏర్పడబోతోంది.
దాదాపు
130
సంవత్సరాల
తర్వాత
బుద్ధ
పూర్ణిమ
రోజు
చంద్రగ్రహణం
ఏర్పడబోతోంది.

గ్రహణం
సమయంలో
రాశుల
కలయిక
అనేక
రాశుల్లో
సంతోషాన్ని
తేబోతోంది.

ఏడాది
మొదటి
చంద్రగ్రహణం
మే
5
రాత్రి
8.47
గంటలకు
ప్రారంభమై
తెల్లవారుజామున
1.00
గంటకు
ముగుస్తుంది.
దీంతో
పాటు
సూర్యోదయం
నుంచి
ఉదయం
9:16
వరకు
స్వాతి
నక్షత్రం
రోజంతా
ఉంటుంది.
మేష,
కర్కాటక,
సింహరాశులవారికి
బుద్ధపూర్ణిమ
రోజు
బాగా
కలిసిరానుంది.

after 130 years lunar eclipse and buddha purnima same day


మేష
రాశి:

బుద్ధ
పూర్ణిమ
రోజు
సూర్యుడు
మేషరాశిలో
ఉంటాడు.
బుధ
గ్రహంతో
కలిసి
బుధాదిత్య
యోగం
ఏర్పడుతోంది.
చంద్రగ్రహణ
ప్రభావం
ప్రత్యేకంగా
ఉంటుంది.
కొంతకాలం
నుంచి
ఆగిపోయిన
పనులు
తిరిగి
ప్రారంభమవుతాయి.
ఉద్యోగస్తులు,
వ్యాపారస్తులు
ప్రయోజనం
పొందుతారు.


కర్కాటక
రాశి:

కర్కాటక
రాశి
వారికి
చంద్రగ్రహణం
మంచిది.
సూర్యుడు,
బుధుడు
కలయికతో
ఏర్పడిన
బుధాదిత్య
యోగం
వీరికి
అదృష్టాన్ని
తెస్తుంది.

రాశి
వారికి
ప్రత్యేకంగా
లక్ష్మీ
దేవి
అనుగ్రహం
ఉంటుంది.


సింహ
రాశి:

బుద్ధ
పూర్ణిమ
రోజు
సూర్యుడు
మేషరాశిలో
ఉంటాడు.
రాశికి
చెందిన
వారికి
బుధాదిత్య
యోగ
ప్రభావాలు
సానుకూలంగా
ఉంటాయి.

రాశిచక్రంవారికి
కార్యాలయంలో
వారు
చేస్తున్న
పనికి
ప్రశంసలు
పొందుతారు.
అంతేకాదు..
ఇంక్రిమెంట్
తో
పదోన్నతి
ఉంటుంది.

English summary

The full moon of Vaisakh month is called Buddha Poornima.

Story first published: Thursday, April 13, 2023, 19:19 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *