[ad_1]
స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 20 నిమిషాలకు 6 పాయింట్లు నష్టపోయి 62,619.59 వద్ద ట్రేడవుతుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2 పాయింట్లు కోల్పోయి 18,640 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ ఔట్ కమ్ రానుంది. ఆర్బీఐ నిర్ణయం మార్కెట్ ను ప్రభావితం
[ad_2]
Source link