Anil Agarwal: పొలిటికల్ పార్టీలకు వేదాంత గ్రూప్ భారీ విరాళం.. గతంలో కంటే అధికంగా..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Anil
Agarwal:

దేశంలో
రాజకీయ
పార్టీలకు
వ్యాపారులు,
వ్యాపార
సంస్థలు
విరాళాలు
ఇవ్వటం
ఆనవాయితీగా
వస్తూనే
ఉంది.
అయితే
దీనిని
కొంత
ఆధునీకరించి
బాండ్స్
అంటూ
కొత్త
విధానాన్ని
బీజేపీ
ప్రభుత్వ
హయాంలో
దేశంలో
ప్రవేశపెట్టింది.

దేశంలోని
ప్రఖ్యాత
వ్యాపార
సంస్థల్లో
ఒకటిగా
ఉన్న
వేదాంత
FY23లో
రాజకీయ
పార్టీలకు
అందించిన
విరాళాల
గురించి
తన
స్టాక్
మార్కెట్
ఫైలింగ్
లో
వెల్లడించింది.
మైనింగ్
కింగ్
అనిల్
అగర్వాల్
ఏకంగా
రూ.155
కోట్లను
ఎలక్టోరల్
బ్యాండ్స్
కొనుగోలు
రూపంలో
రాజకీయ
పార్టీలకు
విరాళంగా
అందించారు.
ఇది
గతంలో
కంటే
ఎక్కువే..
అలాగే
గడచిన
ఐదేళ్ల
కాలంలో
వేదాంత
లిమిటెడ్
రాజకీయ
పార్టీలకు
రూ.457
కోట్లను
అధికారికంగా
విరాళాల
రూపంలో
అందించింది.

Anil Agarwal: పొలిటికల్ పార్టీలకు వేదాంత గ్రూప్ భారీ విరాళం.

2018లో
మోదీ
సర్కార్
ఎలక్టోరల్
బాండ్
పథకాన్ని
తీసుకొచ్చింది.
అయితే
దీని
ముఖ్య
ఉద్ధేశ్యం
ఏమిటంటే
అనామకంగా
పార్టీలకు
నిధులు
సమకూర్చటం.
ఫలానా
వ్యక్తి
లేదా
సంస్థ
పేరు
రాజకీయ
పార్టీకి
అధికారికంగా
తెలియకుండా
తంతు
జరుగుతుందన్నమాట.
దేశంలో
ప్రభుత్వ
యాజమాన్యంలోని
స్టేట్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
అధీకృత
శాఖల
ద్వారా
ఎలక్టోరల్
బాండ్లను
జారీ
చేయడానికి,
ఎన్‌క్యాష్
చేయడానికి
మాత్రమే
అధికారం
ఉంది.

2018
నుంచి
2022
మధ్య
కాలంలో
బాండ్స్
రూపంలో
వచ్చిన
విరాళాల్లో
అధిక
భాగం
కేంద్రంలో
అధికారంలో
ఉన్న
బీజేపీ
పార్టీకి
రూ.5270
కోట్లు
సమకూరగా..
ప్రతిపక్షంలో
కాంగ్రెస్
పార్టీకి
రూ.964
కోట్లు
విరాళంగా
అందాయి.

తర్వాతి
స్థానంలో
తృణమూల్
కాంగ్రెస్‌కు
రూ.767
కోట్లు
ఎలక్టోరల్
బాండ్ల
ద్వారా
అందుకుందని
గణాంకాలు
చెబుతున్నాయి.
FY22లో
వేదాంత
గ్రూప్
బాండ్స్
రూపంలో
రూ.123
కోట్లను
విరాళంగా
అందించింది.

English summary

Vedanta group donated 155 crores to political parties through electoral bonds, know details

Vedanta group donated 155 crores to political parties through electoral bonds, know details

Story first published: Sunday, July 2, 2023, 15:48 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *