[ad_1]
News
oi-Mamidi Ayyappa
Gold
Rates:
పసిడి
ధరలు
తగ్గాయి
అనగానే
భారత
మహిళలు
షాపింగ్
యుద్ధం
ప్రకటించేస్తారు.
అలాంటి
కొన్నాళ్లలో
వాటి
ధరలు
అందరి
ద్రాక్షగా
మారే
ప్రమాదం
ఉందనే
వార్త
గురించి
తెలిస్తే
అప్పుచేసైనా
ఇప్పుడే
బంగారం
కొనేస్తారేమో..?
ఎందుకంటే
దీనికి
బంగారంపై
వారికి
ఉండే
మోజే
కారణం.
ప్రస్తుతం
దేశంలో
స్వచ్ఛమైన
10
గ్రాముల
బంగారం
ధరను
గమనిస్తే..
దాదాపు
రూ.61
వేల
మార్కు
వద్ద
ఉంది.
కరోనా
సమయంలో
గోల్డ్
ధర
10
గ్రాములకు
రూ.39
నుంచి
రూ.40
లక్షల
మధ్య
ఉండేది.
అయితే
ఏడాది
చివరి
నాటికి
రూ.65
వేల
నుంచి
రూ.70
వేల
మధ్యకు
చేరుకుంటుందని
ఇప్పటికే
ఈ
రంగంలోని
నిపుణులు,
ఇన్వెస్టర్లు
భావిస్తున్నారు.
బంగారం
ధరలు
ఎల్లప్పుడూ
20
శాతం
తేడాలో
ఊగిసలాడుతుంటాయి.
ఇందుకు
కరోనా
నుంచి
కోలుకున్న
తర్వాత
బంగారం
ఏకంగా
రూ.69
వేల
స్థాయికి
చేరుకోవటమే
పెద్ద
ఉదాహరణ.
ఈ
లెక్కన
రానున్న
కొన్ని
సంవత్సరాల్లో
బంగారం
ధరలు
10
గ్రాములకు
రూ.లక్షకు
చేరుకుంటాయని
నిపుణులు
అభిప్రాయపడుతున్నారు.
కొంత
మంది
ఆభరణాల
రూపంలో
బంగారాన్ని
కొంటుంటే
మరికొందరు
మాత్రం
ధరలు
పెరిగాక
అమ్ముకోవాలని
చూస్తున్నారు.
ఈరోజు
10
గ్రాముల
22
కారెట్ల
బంగారం
ధర
దాదాపు
రూ.200
వరకు
తగ్గగా..
24
గ్రాముల
స్వచ్ఛమైన
మేలిమి
బంగారం
ధర
మాత్రం
రూ.220
వరకు
తగ్గాయి.
ఇదే
క్రమంలో
కిలో
వెండి
ధర
దాదాపు
రూ.200
వరకు
తగ్గింది.
నిన్న
కిలో
రూ.77,600గా
ఉన్న
గోల్డ్..
తాజా
తగ్గింపు
తర్వాత
రూ.77,400
వద్ద
కొనసాగుతోంది.
ప్రధాన
నగరాల్లో
రేట్లను
గమనిస్తే
10
గ్రాముల
24
కారెట్ల
బంగారం
ధర..
చెన్నైలో
రూ.61,640,
ముంబైలో
రూ.60,930,
దిల్లీలో
రూ.61,080,
బెంగళూరులో
రూ.60,980,
పుణేలో
రూ.60,930,
వడోదరలో
రూ.60,980,
కోయంబత్తూర్
లో
రూ.61,640గా
ఉన్నాయి.
ఇక
రెండు
తెలుగు
రాష్ట్రాల్లో
ధరలను
పరిశీలిస్తే
హైదరాబాదులో
రూ.60,930
ఉండగా..
వరంగల్,
ఖమ్మం
వంటి
నగరాల్లోనూ
ఇవే
రేట్లున్నాయి.
ఇక
విశాఖపటన్నం,
విజయవాడ,
తిరుపతి,
అనంతపూర్
వంటి
నగరాల్లో
ధరలు
రూ.రూ.60,930
వద్ద
ఉన్నాయి.
English summary
Gold rates were expected to reach one lakh per gram, Know latest gold prices in Andhra and Telangana
Gold rates were expected to reach one lakh per gram, Know latest gold prices in Andhra and Telangana
Story first published: Thursday, April 20, 2023, 11:11 [IST]
[ad_2]
Source link
Leave a Reply