JIO: అంబానీ కిల్లింగ్ జియో రీఛార్జ్ ప్లాన్.. తలలు పట్టుకున్న Airtel, Vi, BSNL

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


JIO
Recharge
Plan:

భారత
టెలికాం
రంగంలో
అతిపెద్ద
విప్లవాలు
ఎప్పుడూ
అంబానీ
కుటుంబం
నుంచే
వచ్చాయి.
అయితే
ముఖేష్

రంగంలోకి
దిగగానే
ఆట
ఒక్కసారిగా
వేడెక్కింది.

దెబ్బకు
చాలా
కంపెనీలు
కనుమరుగయ్యాయి.

తక్కువ
ధరలకే
మెరుగైన
సేవలను
అందిస్తూ
జియో
ఇప్పటికే
సంచలనాలు
సృష్టించింది.
జియో
చౌక
రీఛార్జ్
ప్లాన్‌ల
కారణంగా
దేశంలో
చాలా
ప్రజాదరణ
పొందింది.
కంపెనీకి
దేశవ్యాప్తంగా
కోట్లాది
మంది
కస్టమర్లు
ఉన్నారు.
అందుకే
జియా
తన
కస్టమర్ల
సౌలభ్యం
కోసం
ఎల్లప్పుడూ
గొప్ప
రీఛార్జ్
ప్లాన్‌లను
ప్రవేశపెడుతూనే
ఉంది.

JIO: అంబానీ కిల్లింగ్ జియో రీఛార్జ్ ప్లాన్.. తలలు పట్టుకున్న

మీరు
కూడా
టెలికాం
కంపెనీ
జియో
కస్టమర్
అయితే..

సంచలన
ఆఫర్
మీకోసమే.
జియా
తాజాగా
అతి
తక్కువ
ధరకే
రూ.123కే
రీఛార్జ్
ప్లాన్
అందుబాటులోకి
తీసుకొచ్చింది.
వివరాల్లోకి
వెళితే..
మీ
బడ్జెట్
తక్కువగా
అయితే
ఎక్కువ
డేటా,
SMS
అవసరం
లేనట్లయితే..
ఇది
సరైన
ఎంపిక.
కస్టమర్లకు
ఇందులో
28
రోజుల
వ్యాలిడిటీ
లభిస్తుంది.
వినియోగదారులు
ప్రతిరోజూ
500
MB
డేటా
అంటే
నెలకు
14
GB
డేటాను
పొందుతారు.

అలాగే
కేవలం
రూ.123
చెల్లించి
28
రోజుల
పాటు
అపరిమిత
కాల్స్
పొందవచ్చు.
దీనితో
పాటు
ప్లాన్‌లో
300
SMSలు
కూడా
అందుబాటులో
ఉన్నాయి.
అలాగే
జియో
యాప్‌ల
సబ్‌స్క్రిప్షన్
ఉచితంగా
అందుబాటులో
ఉంది.
అయితే

అతితక్కువ
ప్లాన్
జియో
భారత్
ఫోన్ల
కోసం
రిలయన్స్
గ్రూప్
అందుబాటులోకి
తీసుకొచ్చింది.
మీరు
జియో
Bharat
V2
ఫోన్‌
కొనుగోలు
చేసినట్లయితే
వెంటనే
రీఛార్జ్
చేసుకుని
ప్రయోజనాలను
పొందవచ్చు.

English summary

Reliance JIO brought Killing 123 recharge plan fearing Airtel, Vi, BSNL

Reliance JIO brought Killing 123 recharge plan fearing Airtel, Vi, BSNL

Story first published: Tuesday, July 18, 2023, 14:56 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *