[ad_1]
ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. కిలో ఉల్లి ఏకంగా రూ.220 లకు చేరింది. అయితే ఈ ఉల్లి ధర భారత్ లో కాదు పాకిస్థాన్ లో. పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభంతో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. రోజు తినే చపాతీల కోసం వినియోగించే గోధుమ పిండి కోసం స్థానిక ప్రజలు కొట్టుకుంటున్నారు. గోధుమ పిండి సరఫరా
[ad_2]
Source link
Leave a Reply