NPS విత్‌డ్రా రూల్స్‌ మారుతున్నాయ్‌, ఇకపై సెల్ఫ్‌ డిక్లరేషన్‌తో డబ్బులివ్వరు

[ad_1] NPS Withdrawal Rule: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (National Pension System) కింద డబ్బును ఉపసంహరించుకునే (విత్‌ డ్రా) నియమాలను కొవిడ్-19 సమయంలో మార్చారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేలా NPS సబ్‌స్క్రైబర్లకు ఎంతో కొంత డబ్బు అందుబాటులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా, NPS ఖాతా నుంచి నగదు పాక్షిక ఉపసంహరణకు సంబంధించిన నియమాలు మార్చారు. ఆ రూల్స్‌ ప్రకారం, స్వీయ ధృవీకరణతో (Self Declaration)…

Read More

పవర్‌ స్టాక్స్‌కు గిరాకీ! స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ క్లోజింగ్‌

[ad_1] Stock Market Closing 28 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 9 పాయింట్ల నష్టంతో 18,122 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 17 పాయింట్ల నష్టంతో 60,910 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా 82.86 వద్ద స్థిరపడింది. BSE Sensex క్రితం సెషన్లో 60,927…

Read More

సినిమాకు తగ్గని కథ ధీరూభాయ్ అంబానీ జీవితం, ఆయన గురించి ఈ 5 విషయాలు మీకు ఇప్పటివరకు తెలీకపోవచ్చు

[ad_1] Dhirubhai Ambani Birth Anniversary: రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ. ఈ సంస్థ వ్యాపారం భారత్‌ సహా అనేక దేశాల్లో విస్తరించి ఉంది. దుస్తుల పరిశ్రమగా ప్రారంభమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగులు ఇప్పుడు ఇంధనం, రిటైల్, మీడియా, వినోదం, డిజిటల్ సేవల వరకు అనేక రంగాల్లోకి విస్తరించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ 90వ జయంతి ఇవాళ. ధీరూభాయ్ అంబానీ జీవిత ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. ఒకప్పుడు…

Read More

Investment: రెండు లక్షల షేర్లు కొన్న ప్రముఖ ఇన్వెస్టర్.. పరుగులు తీస్తున్న కంపెనీ స్టాక్..

[ad_1] News oi-Mamidi Ayyappa | Published: Wednesday, December 28, 2022, 15:38 [IST] Investment: దిల్లీకి చెందిన ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ ఆశిష్ చుగ్ రాజ్ తాజాగా ఒక కంపెనీలో షేర్లను కొనుగోలు చేశారు. ఆయన బల్క్ డీల్ రూపంలో కపిల్ రాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 2,00,000 షేర్లను కొనుగోలు చేశారు. దీంతో ఈ స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. ఆయన ఒక్కో షేరును రూ.12 రేటుకు…

Read More

Hyderabad: దీనమ్మా జీవితం.. యాడికెళ్లి వస్తున్నాయ్ డబ్బులు.. వడ్డీ రేట్లు పెరిగినా ఇళ్లు కొనటం ఆపట్లే..

[ad_1] తగ్గేదె లే అంటున్న భయ్యర్స్.. హైదరాబాద్‌ మహానగరంలో 2022లో గృహాల విక్రయాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత సంవత్సరంలో వీటి డిమాండ్ దాదాపుగా 87 శాతం పెరిగిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. దీనికి తోడు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR), ముంబై మెట్రోపాలిటన్ ఏరియా (MMR), బెంగళూరు, పూణే, చెన్నై, కోల్‌కతా కూడా గృహ విక్రయాల్లో పెరుగుదలను నమోదు చేశాయి. అగ్రస్థానంలో భాగ్యనగరం.. దేశంలోని రియల్టీ రంగంలో చాలా నగరాల కంటే వేగంగా హైదరాబాద్ వృద్ధిని చూస్తోంది….

Read More

బరువు తగ్గడం కష్టమవుతుందా..? మీ డైట్‌లో ఇవి చేర్చుకోండి..!

[ad_1] Food For Weight Loss: బరువు ఎక్కువగా ఉంటే.. తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమూ ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక బరువు వల్ల డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే, బరువును కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అధిక బరువుతో బాధపడేవాళ్లు.. వ్యాయామం చేయడం, బరువులు ఎత్తడం, వాకింగ్‌, డైటింగ్‌ చేయడం వంటివి చేస్తుంటారు. ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. కొందరు బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకుంటారు….

Read More

కొచ్చర్‌ జంటకు సీబీఐ కోర్టులోనూ దక్కని ఊరట, గురువారం వరకు అవన్నీ భరించాల్సిందే

[ad_1] ICICI Bank Loan Case: రుణాల జారీలో అవకతవకల కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ MD & CEO చందా కొచ్చర్ ‍‌(Chanda Kochar), ఆమె భర్త దీపక్ కొచ్చర్ (Deepak Kochhar), వీడియోకాన్ గ్రూప్‌ యజమాని వేణుగోపాల్ ధూత్‌కు (Venugopal Dhoot) సీబీఐ కోర్ట్‌లోనూ ఊరట దక్కలేదు. పిటిషన్‌ మీద అత్యవసర విచారణను బాంబే హై కోర్ట్‌ (Bombay High Court) తిరస్కరించడంతో ఇప్పటికే నీరుగారిపోయి ఉన్న కొచ్చర్‌ దంపతులకు, ఇప్పుడు సీబీఐ ప్రత్యేక…

Read More

Cryptocurrency Prices: మూమెంటమ్‌ డౌన్‌! క్రిప్టో మార్కెట్లలో తగ్గిన లిక్విడిటీ!

[ad_1] Cryptocurrency Prices Today, 28 December 2022:  క్రిప్టో మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.13 శాతం తగ్గి రూ.13.79 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.26.55 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 1.78 శాతం తగ్గి రూ.99,039 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌…

Read More

Ratan Tata: 85వ వసంతంలోకి రతన్ టాటా.. టాటా గ్రూప్ ను లోకల్ టూ గ్లోబల్ కంపెనీగా తీర్చిదిద్ది..

[ad_1] రతన్ టాటా జననం.. డిసెంబర్ 28, 1937న రతన్ టాటా ముంబైలో జన్మించారు. నావల్ టాటా, సునీ టాటాలకు జన్మించిన రతన్ టాటా అమ్మమ్మ వద్ద పెరిగారు. 1959లో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చదివిన తరువాత.. కార్నెల్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1962లో ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత టాటా స్టీల్ కంపెనీలో తన వృత్తిని ప్రారంభించారు. సాధారణ ఉద్యోగిలా కార్మికులతో కలిసి జంషెడ్‌పూర్ బ్రాంచ్‌లో పనిచేశారు. రతన్ టాటా కూడా కంపెనీ పనిలోని సూక్ష్మ…

Read More