RBI: అదానీ వ్యవహారంతో ఆర్బీఐ జాగ్రత్త.. టాప్-20 కంపెనీలపై ఫోకస్..!!

[ad_1]

RBI: హిండెన్ బెర్గ్ నివేదిక తర్వాత ఈక్విటీ మార్కెట్లలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రెగ్యులేటరీ ఏజెన్సీలు సైతం ఈ ఘటన నుంచి చాలా విషయాలను నేర్చుకున్నాయి. ఇలాంటివి జరగటం వల్ల చిన్నచిన్న ఇన్వెస్టర్లు భారీగా నష్టపోవటాన్ని నివారించేందుకు రంగంలోకి దిగుతున్నాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *