Reliance: నాలుగో త్రైమాసికంలో సత్తా చాటిన జియో.. నికర లాభం, ARPU పెరుగుదల ఎలా ఉందంటే..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Reliance
:
రిలయన్స్
ఇండస్ట్రీస్
(RIL)కు
చెందిన
టెలికాం
విభాగం
రిలయన్స్
జియో
ఇన్ఫోకామ్
ఫలితాలు
వెలువడ్డాయి.
మార్చితో
ముగిసిన
త్రైమాసికానికి
గాను
నికర
లాభం
YoY
13
శాతం
పెరిగినట్లు
కంపెనీ
ప్రకటించింది.
అంతకు
ముందు
ఏడాది
ఇదే
సమయానికి
4
వేల
173
కోట్లు
ఆర్జించగా..
ఈసారి
4
వేల
716
కోట్లు
సాధించినట్లు
వెల్లడించింది.
డిసెంబర్
త్రైమాసికంలోని
4
వేల
638
కోట్ల
లాభంతో
పోలిస్తే
మార్చి
నాటికి
1.7
శాతం
ఆదాయం
పెరిగినట్లు
పేర్కొంది.

గతేడాది
ఇదే
త్రైమాసికంలో
20
వేల
901
కోట్లతో
పోలిస్తే

క్వార్టర్
లో
23
వేల
394
కోట్ల
ఆదాయం
వచ్చింది.
వార్షిక
ప్రాతిపదికన
అమ్మకాలు
సైతం
11.9
శాతం
మరియు
క్వార్టర్
ఆన్
క్వార్టర్
ప్రాతిపదికన
1.7
శాతం
పెరిగాయి.
5
త్రైమాసికాల్లో
లాభం
సహా
రాబడిలో
వృద్ధి
మందగించింది.
అధిక
ఖర్చులతో
పాటు
ఇటీవల
పన్నుల
పెంపు
లేకపోవడం
దీనికి
కారణంగా
మార్కెట్
వర్గాలు
భావిస్తున్నాయి.

త్రైమాసికంలో
EBITDA
12
వేల
210
కోట్లుగా
ఉండగా..
మార్జిన్
52.19
శాతంగా
నమోదైంది.

Reliance: నాలుగో త్రైమాసికంలో సత్తా చాటిన జియో..

విశ్లేషకుల
అంచనాలనుకు
అనుగుణంగానే
జియో
ఫలితాలు
సాధించింది.
కంపెనీ
ఆదాయం
12
శాతం
వృద్ధితో
23
వేల
430
కోట్లుగా
ఉంటుందని
నోమురా
అంచనా
వేసింది.
Emkay
గ్లోబల్
సైతం
సంస్థ
ఆదాయం
1.7
శాతం
పెరిగి
23
వేల
394
కోట్లు
ఆర్జిస్తుందని
ముందే
చెప్పింది.
అయితే
నోమురా
అంచనా
4
వేల
690
కోట్లతో
పోలిస్తే
లాభాలు
కొంచెం
మెరుగ్గానే
ఉన్నాయి.
జియో
ప్లాట్‌
ఫారమ్‌లు
EBITDAలో
17
శాతం
వృద్ధిని
కనబరిచాయి.

మార్చి
2023
నాటికి
మొత్తం
సబ్‌
స్క్రైబర్
బేస్
43.93
కోట్లకు
పెరగి
మంచి
మెరుగుదల
కొనసాగింది.
సీక్వెన్షియల్
ప్రాతిపదికన
చూస్తే
1.5
శాతం
వృద్ధి
సాధించింది.
ఒక్కో
వినియోగదారుడిపై
టెలికాం
సంస్థ
సగటు
ఆదాయం(ARPU)
QoQకి
స్వల్పంగా
రూ.178.8కి
పెరిగింది.
“పరిశ్రమలోని
నికర
సబ్‌
స్క్రైబర్‌ల
జోడింపు
FY23కి
29.2
మిలియన్లు
కాగా
నెలవారీ
2
శాతం
వద్ద
స్థిరంగా
ఉంది.
టారిఫ్
పెంపు,
మెరుగైన
సబ్‌స్క్రైబర్
మిక్స్
మరియు
ఎంపిక
చేసిన
కస్టమర్
డేటా
యాడ్-ఆన్‌ల
ప్రభావం
వల్ల
ARPUలోనూ
6.7
శాతం
YoY
వృద్ధి
కనిపించింది”
అని
జియో
తన
ఆదాయ
ప్రకటనలో
తెలిపింది.

భారతదేశంలో
అత్యంత
విలువైన
కంపెనీగా
పేరుగాంచిన
రిలయన్స్
ఇండస్ట్రీస్
లిమిటెడ్
కు..
తన
ప్రధాన
ఆదాయ
విభాగం
జియో
దన్నుగా
నిలిచింది.
తద్వారా
నాల్గవ
త్రైమాసికానికి
గాను
19
శాతానికి
పైగా
రాబడి
పెరిగినట్లు
శుక్రవారం
నివేదించింది.
దీంతో
గ్రూపు
మొత్తం
లాభం
మార్చి
31తో
ముగిసిన
త్రైమాసికంలో
16
వేల
203
కోట్ల
నుంచి
19
వేల
299
కోట్లకు
పెరిగింది.
ఆయిల్-టు-కెమికల్స్
(O2C)
వ్యాపారంలోనూ
EBITDA
14
శాతానికి
పైగా
ఎగబాకి
16
వేల
293
కోట్లకు
చేరుకుంది.
అయితే
ముడి
చమురుపై
విండ్
ఫాల్
పన్ను
వల్ల

విభాగం
ఆదాయం
12
శాతం
పడిపోయింది.

English summary

Reliance Jio Q4 net profit rises 13 percent while ARPU increased a bit low.

Reliance Jio results released..

Story first published: Saturday, April 22, 2023, 8:16 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *