Reliance: రిలయన్స్ చేతికి నటి అలియా భట్ కంపెనీ.. 350 కోట్లతో ఆ బిజినెస్ కొనుగోలు

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Reliance:

దేశంలో
అత్యంత
విలువైన
కంపెనీగా
రిలయన్స్
దూసుకుపోతోంది.
జియో
ఫైనాన్షియల్
సర్వీసెస్
లిస్ట్
కానుండటంతో
స్టాక్
మార్కెట్
వర్గాల్లో
తీవ్ర
బజ్
ఏర్పడింది.
తాజాగా
మరో
కంపెనీని
కొనుగోలు
చేసేందుకు
రిలయన్స్
సిద్ధమైనట్లు
తెలుస్తోంది.
అది
కూడా
ప్రముఖ
బాలీవుడ్
నటిది
కావడం
విశేషం.

రిలయన్స్
రిటైల్
వెంచర్స్‌లో
భాగమైన
రిలయన్స్
బ్రాండ్స్
మరో
కంపెనీని
దక్కించుకునేందుకు
చర్చలు
జరుపుతున్నట్లు
సమాచారం.
బాలీవుడ్
నటి
అలియా
భట్
కు
చెందిన
చైల్డ్
వేర్
బ్రాండ్
‘ఎడ్-ఎ-మమ్మా’ను
దాదాపు
350
కోట్లు
వెచ్చించి
దక్కించుకునేందుకు
ప్లాన్
చేస్తుందని
వార్తలు
వస్తున్నాయి.

Reliance: రిలయన్స్ చేతికి నటి అలియా భట్ కంపెనీ.. 350 కోట్లతో


రెండు
కంపెనీల
మద్య
చర్చలు
చివరి
దశలో
ఉన్నట్లు
ప్రముఖ
మీడియా
సంస్థ
నివేదించింది.
రాబోయే
10
రోజుల్లో
ఒప్పందం
కుదిరే
అవకాశం
ఉందని
తెలిపింది.
ఇప్పటికే
అంబానీ
కంపెనీకి
పలు
లగ్జరీ,
హై
ప్రీమియం,
హై
స్ట్రీట్
లైప్‌
స్టైల్
విభాగాలకు
చెందిన
ప్రముఖ
దేశీయ,
అంతర్జాతీయ
బ్రాండ్స్‌
తో
భాగస్వామ్యం
ఉంది.

డీల్
సక్సెస్
అయితే
కిడ్స్‌వేర్
పోర్ట్‌ఫోలియో
మరింత
బలంగా
తయారవుతుందని
భావిస్తున్నారు.

పిల్లల
కోసం
సరసమైన
ధరలకు
మంచి
దుస్తులు
అందించాలనే
లక్ష్యంతో
నటి
అలియా
2020లో
భట్
ఎడ్-ఎ-మమ్మాను
ప్రారంభించారు.
సొంత
వెబ్‌స్టోర్
మాత్రమే
కాకుండా
FirstCry,
AJIO,
Myntra,
Amazon,
Tata
CLIQ
వంటి
ఆన్‌లైన్
ప్లాట్‌ఫారమ్‌ల
ద్వారా
ఎక్కువగా
విక్రయాలు
జరుపుతోంది.

బ్రాండ్
4
నుంచి
12
ఏళ్ల
మధ్య
వయస్సు
గల
పిల్లలను
లక్ష్యంగా
చేసుకుని
పనిచేస్తోంది.

English summary

Ambani’s Reliance to buy Bollywood actor Alia Bhatt’s childwear brand

Ambani’s Reliance to buy Bollywood actor Alia Bhatt’s childwear brand

Story first published: Tuesday, July 18, 2023, 15:07 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *