విజయవంతంగా నింగిలోకి ఎస్‌ఎస్‌ఎల్‌ఏవీ-డీ2.. తొలిసారి బుల్లి రాకెట్‌ను పంపిన ఇస్రో

[ad_1] భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్ నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల 18 నిమిషాలకు ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ 2 రాకెట్‌ (SSLV-D2 rocket) ప్రయోగం నిర్వహించింది. దీని ద్వారా భారత్‌కు చెందిన రెండు, అమెరికాకు చెందిన మూడు ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి పంపింది. మొత్తం 15 నిమిషాల్లో ఈ ప్రయోగం పూర్తయ్యింది. శుక్రవారం తెల్లవారుజామున 2.48 గంటలకు ప్రారంభమైన 6.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం…

Read More