సూచీలను నడిపిస్తున్న పీఎస్‌యూ బ్యాంక్స్‌ – నష్టాల్లోంచి తేరుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

[ad_1] Stock Market Closing 06 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందలేదు. ఐటీ, మెటల్‌ షేర్లపై సెల్లింగ్‌ ప్రెజర్‌ ఉండటంతో ఉదయం సూచీలు ఎక్కువ పతనమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 58 పాయింట్ల నష్టంతో 18,642 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 208 పాయింట్ల నష్టంతో 62,626 వద్ద ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకు షేర్లు మరోసారి అండగా నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే…

Read More