స్టాక్‌ మార్కెట్లకు సెలవు ఇప్పించిన అయోధ్య రామయ్య

[ad_1] Stock Market Holidays in 2024: అయోధ్య రామాలయంలో ‍‌(Ayodhya Ram mandir) ప్రాణ ప్రతిష్ట సందర్భంగా, సోమవారం (22 జనవరి 2024) స్టాక్‌ మార్కెట్లు పని చేయవు. ఆ రోజు ఈక్విటీలు సహా అన్ని విభాగాల్లో ట్రేడింగ్‌ జరగదు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. అందువల్ల స్టాక్‌ మార్కెట్లకు కూడా సెలవు ఇచ్చారు.  అయోధ్య రామాలయంలో రామ్‌ లల్లా ‍‌(Ram Lalla) విగ్రహ ప్రాణ ప్రతిష్టకు అన్ని…

Read More