బాస్మతీ బియ్యం ఎగుమతులపై నిషేధం! ఈ కండీషన్‌ మినహా…!

[ad_1] Basmati Rice Exports:  బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అక్రమ ఎగుమతులను అడ్డుకొనేందుకు అనూహ్య నిర్ణయం తీసుకుంది. బాస్మతీ ముసుగులో సాధారణ తెల్ల బియ్యం ఎగుమతులు చేస్తున్న వ్యాపారులకు పెద్ద షాకిచ్చింది. టన్ను ధర 1200 డాలర్ల కన్నా తక్కువ విలువైన బాస్మతీ బియ్యం ఎగుమతుల్ని నిషేధించింది. ప్రీమియం క్వాలిటీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. టన్ను బాస్మతీ బియ్యం ధర 1200 డాలర్లకు తక్కువన్న కాంట్రాక్టులను నమోదు చేయొద్దని…

Read More

ఇంక వాళ్లకు చేదే గతి! త్వరలో చక్కెర ఎగుమతులపై నిషేధం!

[ad_1] Sugar Export:  కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోందని సమాచారం. ఏడేళ్లలో తొలిసారి పంచదార ఎగుమతులను నిషేధించేందుకు సిద్ధమవుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సరైన వర్షపాతం లేకపోవడంతో చెరకు ఉత్పత్తి తగ్గిపోయింది. ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు మోదీ సర్కార్‌కు మరో దారిలేదని రాయిటర్స్‌ రిపోర్టు చేసింది. మహారాష్ట్ర, కర్ణాటకలో చెరకు పంటను ఎక్కువగా పండిస్తారు. ఈ ఏడాది ఆయా రాష్ట్రాల్లో  50 శాతం సగటు కన్నా తక్కువగానే వర్షాలు కురిశాయి. దాంతో చెరకు పంటపై…

Read More

కేంద్రం కీలక నిర్ణయం, ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకం విధింపు

[ad_1] Export Duty On Onion In India:కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లిపాయలపై ఎగుమతి సుంకాన్ని 40 శాతంగా నిర్ణయించారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఎగుమతి పన్ను అమలులో ఉండనుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం. ఇటీవల టమాటా ధరల పెంపును గమనించిన ప్రభుత్వం ఉల్లిపాయల విషయంలో జాగ్రత్త పడింది. ఎగుమతి సుంకం పెంపుతో దేశంలో ఉల్లి సరఫరా పెరిగితే, ధరలు అదుపులో ఉంటాయని ఆర్థిక…

Read More

మోదీ సర్కారుకు పండగే! ఆర్బీఐ నుంచి రూ.87,416 కోట్ల డివిడెండ్‌!

[ad_1] Reserve Bank of India: కేంద్ర ప్రభుత్వం జాక్‌పాట్‌ కొట్టేసింది! భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) నుంచి భారీ డివిడెండ్‌ పొందనుంది. రూ.87,416 కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు ఆర్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే అత్యవసర నిధి బఫర్‌ను 5.5 నుంచి 6 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022 ఆర్థిక ఏడాదిలో ఆర్బీఐ రూ.30,307 కోట్లను మోదీ సర్కారుకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ‘అంతర్జాతీయ, స్థానిక ఆర్థిక పరిస్థితులు సంబంధిత…

Read More

షేర్ల లావాదేవీలపై పన్నుల్లో రూపాయి కూడా తగ్గించరట, కేంద్రం చెప్పింది

[ad_1] Tax On Equity Transactions: షేర్ల కొనుగోలు & విక్రయాలపై విధించే పన్నును తగ్గించే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పార్లమెంటు సమావేశాల్లో, ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. షేర్ల కొనుగోలు & అమ్మకాలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నును తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా అని రాజ్యసభ ఎంపీ రాజమణి పటేల్ ఆర్థిక శాఖను ప్రశ్నించారు. షేర్ల కొనుగోలు, అమ్మకాలపై పన్ను తగ్గించే…

Read More

స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి

[ad_1] Hyderabad G-20 Startup 20 Inception : హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటలో జీ-20 స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ సమావేశం నిర్వహించారు. జీ-20 స్టార్టప్ సదస్సులో 20 దేశాల ప్రతినిధులు, 9 దేశాల ప్రత్యేక ఆహ్వానితులు, వివిధ అంతర్జాతీయ స్టార్టప్ సంస్థలు పాల్గొన్నారు. స్టార్టప్ ల అభివృద్ధి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రతినిధులు చర్చిస్తు్న్నారు. ఈ సమావేశంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి…

Read More