ఆర్బీఐ కీలక నిర్ణయం! ఈ రంగానికి ప్రయారిటీ పెంచుతోంది!

[ad_1] <p><strong>RBI:&nbsp;</strong></p> <p>సౌర విద్యుత్&zwnj; ఫలకాల తయారీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) భావిస్తోంది. రుణాల మంజూరీలో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆదేశించనుంది. ఇప్పటికే చర్చలు విజయవంతం అయ్యాయని తెలిసింది. రాబోయే రెండు మూడు నెలల్లో రిజర్వు బ్యాంకు తుది నిర్ణయం తీసుకుంటుందని ఎకనామిక్&zwnj; టైమ్స్&zwnj; రిపోర్టు చేసింది.</p> <p>’కంపెనీలు, బ్యాంకులు, రిజర్వు బ్యాంకు సహా స్టేక్&zwnj; హోల్డర్ల మధ్య సమావేశాలు జరిగాయి. అందరూ రెండు సూచనలను అంగీకరించారు….

Read More