మార్కెట్లలో ఫుల్‌ జోష్‌ – 550 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, 21700 పైన నిఫ్టీ

[ad_1] Stock Market News Today in Telugu: సోమవారం సెలవు తీసుకున్న ఇండియన్‌ స్టాక్ మార్కెట్లు, ఈ రోజు (మంగళవారం, 23 జనవరి 2024) ఫుల్‌ జోష్‌లో ప్రారంభమయ్యాయి. కొన్ని కార్పొరేట్‌ కంపెనీల Q3 ఫలితాలు ఆశించిన దాని కంటే మెరుగ్గా ఉండడం, ఐటీ & ఫార్మా స్టాక్స్‌ పుంజుకోవడంతో ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు ఫుల్‌ గ్రీన్‌ జోన్‌లో ఉన్నాయి. బ్యాంకింగ్‌ సెక్టార్‌లో, ICICI బ్యాంక్‌ షేర్లలో భారీ కొనుగోళ్లు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి…

Read More