ఆరంభ శూరత్వం, ఆ వెంటనే నీరసం – ఈ రోజు మార్కెట్ల తీరిది

[ad_1] Stock Market Today News in Telugu: భారత స్టాక్ మార్కెట్లలో ఈ రోజు (మంగళవారం, 28 నవంబర్‌ 2023) ఆరంభ శూరత్వం కనిపించింది. మూడు రోజుల సెలవుల తర్వాత ఓపెన్‌ అయిన మార్కెట్లు, ప్రారంభ ట్రేడ్‌లో పచ్చగా ప్రారంభమయ్యాయి. అయితే, బుల్స్‌ కంటే బేర్‌ బలం ఎక్కువగా ఉండడంతో ఆరంభ లాభాలు ఆవిరవుతున్నాయి.  ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…గత సెషన్‌లో (శుక్రవారం, 24 నవంబర్‌ 2023) 65,970 దగ్గర క్లోజ్‌ అయిన BSE…

Read More