స్టాక్‌ మార్కెట్‌లో పునరోత్తేజం – 71000 పైన సెన్సెక్స్‌, 21500 దాటిన నిఫ్టీ

[ad_1] Stock Market News Today in Telugu: శుక్రవారం నష్టాల్లో ముగిసిన ఇండియన్‌ స్టాక్ మార్కెట్లు, ఈ రోజు (సోమవారం, 29 జనవరి 2024) ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. బ్యాంక్ నిఫ్టీలోనూ జోరు కనిపించింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు, బడ్జెట్ వారంలోని బుల్లిష్‌నెస్‌ తోడవడంతో మన మార్కెట్‌ మెరుగ్గా కనిపిస్తోంది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 1న ప్రభుత్వం బడ్జెట్‌ను సమర్పిస్తుంది. ఫిబ్రవరి F&O సిరీస్ ఈ రోజు…

Read More