అఫ్గాన్కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమలు పంపిస్తున్న భారత్!
India – Afghanistan: కరవుతో విలవిల్లాడుతున్న అఫ్గానిస్థాన్కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమలు సాయంగా పంపిస్తామని భారత్ ప్రకటించింది. ఇరాన్లోని చాబహార్ నౌకాశ్రయం ద్వారా వీటిని పంపిస్తామని వెల్లడించింది. అఫ్గాన్పై భారత్-ఆసియా మధ్య దేశాల కమిటీ సమావేశంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. యూఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్లో భాగంగా యుద్ధ కల్లోలిత అఫ్గాన్కు సాయంగా…