ఏపీ మంత్రిమండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
[ad_1] <p><strong>Andhra Pradehs Cabinet News :</strong> సచివాలయంలో ముఖ్యమంత్రి <a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a> అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి సమావేశమైంది. 2024-25 సంవత్సరానికి ప్రవేశ పెట్టే బడ్జెట్‌ను ఆమోదించింది. అనంతరం పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్‌ పుడ్‌ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది…