ఆస్తులు తెగ కొంటున్న జొమాటో సీఈవో, దిల్లీ రెండు కొత్త డీల్స్‌

[ad_1] Zomato CEO Deepinder Goyal Buys Lands In Delhi: ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌, తన ఆస్తులను బాగా పెంచుకుంటున్నారు. తాజాగా, దేశ రాజధానిలో రెండు ఓపెన్‌ ప్లాట్ల (Open plots) కోసం డీల్‌ క్లోజ్‌ చేశారు. దిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో, మొత్తం 5 ఎకరాల భూమిని దీపిందర్ గోయల్‌ కొనుగోలు చేశారు. ఈ రెండు డీల్స్‌ గత సంవత్సరంలో (2023) పూర్తయ్యాయి.  రెండు డీల్స్‌కు కలిపి మొత్తం…

Read More