స్టాక్‌ మార్కెట్లకు సెలవు ఇప్పించిన అయోధ్య రామయ్య

[ad_1] Stock Market Holidays in 2024: అయోధ్య రామాలయంలో ‍‌(Ayodhya Ram mandir) ప్రాణ ప్రతిష్ట సందర్భంగా, సోమవారం (22 జనవరి 2024) స్టాక్‌ మార్కెట్లు పని చేయవు. ఆ రోజు ఈక్విటీలు సహా అన్ని విభాగాల్లో ట్రేడింగ్‌ జరగదు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. అందువల్ల స్టాక్‌ మార్కెట్లకు కూడా సెలవు ఇచ్చారు.  అయోధ్య రామాలయంలో రామ్‌ లల్లా ‍‌(Ram Lalla) విగ్రహ ప్రాణ ప్రతిష్టకు అన్ని…

Read More

శ్రీరాముడు, అయోధ్య ఆలయం చిత్రాలతో కొత్త రూ.500 నోట్లు!?

[ad_1] New 500 Rupees Note Goes Viral: ఈ నెల 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం & శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట సందర్భంగా, బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త 500 రూపాయల నోట్లను విడుదల చేయబోతోందా?. సోషల్‌ మీడియాలో ఈ విషయం ఇప్పుడు విపరీతంగా చక్కర్లు కొడుతోంది.  రూ. 500 నోట్ల కొత్త సిరీస్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేస్తుందని సోషల్‌ మీడియాలో తిరుగుతున్న ఒక పోస్ట్‌లో…

Read More

వాటి కోసం ఆన్‌లైన్‌లో తెగ సెర్చింగ్‌, ఉత్సాహం పెంచిన అయోధ్య ఆలయం

[ad_1] Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో అత్యంత సుందరంగా నిర్మించిన రామాలయంలో (Ayodhya Rama Temple), శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 22న (22 జనవరి 2024) ప్రాణప్రతిష్ట జరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తరలివచ్చే లక్షలాది మంది ప్రజలు, ప్రముఖులకు భోజనం, మంచినీళ్లు, బస కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రోన్లు, 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలతో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు.  హిందూ మతపరంగా అత్యంత విశిష్టమైన…

Read More