వాటి కోసం ఆన్‌లైన్‌లో తెగ సెర్చింగ్‌, ఉత్సాహం పెంచిన అయోధ్య ఆలయం

[ad_1] Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో అత్యంత సుందరంగా నిర్మించిన రామాలయంలో (Ayodhya Rama Temple), శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 22న (22 జనవరి 2024) ప్రాణప్రతిష్ట జరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తరలివచ్చే లక్షలాది మంది ప్రజలు, ప్రముఖులకు భోజనం, మంచినీళ్లు, బస కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రోన్లు, 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలతో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు.  హిందూ మతపరంగా అత్యంత విశిష్టమైన…

Read More