5 నెలల్లో 5జీకి అప్గ్రేడ్ – టీసీఎస్ను సాయం కోరిన బీఎస్ఎన్ఎల్!
[ad_1] BSNL 5G Service: బీఎస్ఎన్ఎల్ 4జీ టెక్నాలజీని 5-7 నెలల్లో 5జీకి అప్గ్రేడ్ చేస్తామని టెలికాం, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. దేశ వ్యాప్తంగా కంపెనీకి 1.35 లక్షల టెలికాం టవర్లు ఉన్నాయన్నారు. ప్రైవేట్లో ఎవరికీ ఇన్ని లేవన్నారు. టెలికాం సాంకేతిక అభివృద్ధి కోసం ఏడాదికి రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేశామన్నారు. విడతల వారీగా దానిని రూ.4000 కోట్లకు పెంచుతామని స్పష్టం చేశారు. సీఐఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొటక్ బ్యాంక్ సీఈవో…