శీతాకాలం ఈ పండు తింటే.. జలుబు, జ్వరం వచ్చే ఛాన్సే లేదు..!

[ad_1] Immunity Boosting Food: శీతాకాలం మొదలైంది. ఈ కాలంలో జలుబు-దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా బాధపెడుతూ ఉంటాయి. వింటర్‌లో ఇమ్యూనిటీ కూడా కొంత బలహీనపడుతుంది. గత కొన్ని రోజులుగా కరోనా వ్యాప్తి మళ్లీ పెరగడం ప్రారంభించింది. అటువంటి పరిస్థితుల్లో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో.. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు మన డైట్‌లో తీసుకుంటే.. రోగనిరోధక శక్తి…

Read More