స్టాక్ మార్కెట్లు పతనం! సెన్సెక్స్‌ 1600 పాయింట్లు ఢమాల్

[ad_1] బుధవారం (జనవరి 17) ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1628 పాయింట్లు లేదా 2.23 శాతం తగ్గి.. భారీ నష్టంతో 71500 వద్ద ముగిసింది. నిఫ్టీ 460 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 21572 వద్ద ముగిసింది. గత 16 నెలల కాలంలో సూచీలు ఇంతలా దిగజారడం ఇదే అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో, బీఎస్ఈలో అన్ని లిస్టెడ్…

Read More