కోటి మంది మహిళలు లక్షాధికారులయ్యారు, మీరు కూడా అప్లై చేయండి

[ad_1] Lakhpati Didi Yojana Details in Telugu: దేశంలోని మహిళలకు వడ్డీ రహిత రుణాలు ‍‌(Interest Free Loans) ఇచ్చి, స్వయం ఉపాధి ద్వారా వారిని లక్షాధికారులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం లాక్‌పతి దీదీ యోజన. 2023 ఆగస్టు 15న, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద, స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు ఇస్తారు.  స్కీమ్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 3 కోట్ల…

Read More