డీజిల్‌ కార్లపై మరో 10% జీఎస్టీ విధిస్తాం! జాగ్రత్త!!

[ad_1] Nitin Gadkari:  డీజిల్‌ కార్ల ఉత్పత్తిని తగ్గించాలని కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. కంపెనీలు తమ మాట వినకపోతే కాలుష్య పన్ను విధిస్తామని హెచ్చరించారు. డీజిల్‌ ఇంజిన్‌ వాహనాలపై 10 శాతం అదనపు జీఎస్టీ అమలు ప్రతిపాదనను ఇప్పటికే ఆర్థిక శాఖకు సమర్పించామని పేర్కొన్నారు. 63వ సియామ్‌ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. ‘డీజిల్‌ ఇంజిన్‌ వాహనాల ఉత్పత్తిని తగ్గించాలని పరిశ్రమ వర్గాలను కోరుతున్నాను. ఒకవేళ ఆ పని చేయకుంటే అదనపు…

Read More