ఇక్కడ నెలకు రూ.32 చెల్లిస్తే ఏడాదికి రూ.2 లక్షలు – ప్రైవేట్‌ కంపెనీలకు వేలకువేలు కట్టడమెందుకు?

[ad_1] Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Details: మధ్య తరగతి ప్రజలు, ధనికులకు ప్రజలకు మాత్రమే కాదు, నిరుపేదలకు కూడా ఇన్సూరెన్స్‌ ఫెసిలిటీ ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. దాని పేరు “ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన” (PM Jeevan Jyoti Bima Yojana). దీనిలో, నెలకు కేవలం రూ.32 (ఏడాదికి రూ.436) కట్టి రూ. 2 లక్షల వరకు బీమా రక్షణ (Insurance coverage) పొందొచ్చు….

Read More