ఈ బడ్జెట్‌లో ప్రివెంటివ్ హెల్త్‌కేర్, మెడికల్ రీసెర్చ్, మెంటల్ హెల్త్‌పై ఫోకస్ పెట్టాలని నిపుణుల సూచన

[ad_1] ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రకటించనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్య సంరక్షణ బడ్జెట్ ఐదు రంగాలపై దృష్టి సారించింది: వైద్య మరియు నర్సింగ్ కళాశాలలు, సికిల్-సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్, మెడికల్. పరిశోధన, ఫార్మా ఇన్నోవేషన్ మల్టీడిసిప్లినరీ కోర్సులు. 2024-25 ఆరోగ్య సంరక్షణ బడ్జెట్‌లో వైద్య పరిశోధన, నివారణ ఆరోగ్య సంరక్షణ, మానసిక ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు వంటి రంగాలపై దృష్టి పెట్టాలని…

Read More

మోదీ మాట్లాడిన ‘ఫోన్‌ బ్యాంకింగ్‌ స్కామ్‌’ ఏంటి?

[ad_1] Indian Banking System:  భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ అత్యంత పటిష్ఠంగా మారిందని ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత బ్యాంకింగ్‌ (Indian Banking System) గురించి మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఫోన్‌ బ్యాంకింగ్‌ స్కామ్‌ జరిగిందని ఆరోపించారు. మంగళవారం పార్లమెంటు కొత్త భవనంలోని సెంట్రల్‌ హాల్‌లో ఆయన మాట్లాడారు. ‘భారత బ్యాంకింగ్‌ రంగం అత్యున్నతంగా నిలబడింది. అందరికీ చర్చనీయాంశంగా మారింది. యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) వంటి టెక్నాలజీని…

Read More

Modi On Chandrayaan 3: చంద్రయాన్‌ విజయంతో నా జీవితం ధన్యమైంది: ప్రధాని మోదీ

[ad_1] Modi On Chandrayaan 3: అంతరిక్షంలో భారత్ గర్జించింది. ఏ దేశానికి సాధ్యం కాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. చంద్రయాన్‌ 3 ప్రయోగం విజయవంతమైన క్షణం.. యావత్ భారతావని పులకించింది. భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అత్యంత ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్‌ అయింది. ఈ సందర్భంగా సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్…

Read More

PM Modi: చంద్రయాన్ 3 ల్యాండింగ్.. సౌతాఫ్రికా నుంచి వర్చువల్‌గా వీక్షించనున్న మోదీ

[ad_1] PM Modi: మరికొన్ని గంటల్లో అంతరిక్షంలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చంద్రుడి దక్షిణ ధృవంపై ఇస్రో పంపించిన చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ దిగనుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు యావత్ దేశ ప్రజలతోపాటు వివిధ దేశాల్లోనూ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని దేశంలోని రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల సమయాన్ని పొడగించారు. స్కూళ్లలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేసి విద్యార్థులకు చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం…

Read More

28% జీఎస్‌టీ గేమ్స్ వద్దు- ప్రధానికి ఇన్వెస్టర్ల లేఖ – బంతి ఇప్పుడు మోదీ కోర్టులో!

[ad_1] 28% GST on Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% జీఎస్‌టీ విధించాలన్న ప్రతిపాదనపై రగడ కంటిన్యూ అవుతోంది. మొదట్నుంచి దీనిని వ్యతిరేకిస్తున్న ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలన్నీ ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చాయి. జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశాయి. ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్‌టీ విధించాలని 50వ ‘గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ (GST Council) ప్రతిపాదించింది. అప్పట్నుంచీ ఈ విషయంలో గొడవ పెరిగింది. ఈ ప్రతిపాదనపై…

Read More

మ్యాజిక్‌ చేసిన మోదీ, భారీ పెట్టుబడులు ప్రకటించిన గూగుల్‌ & అమెజాన్‌

[ad_1] PM Modi US Visit: అగ్రరాజ్యం అమెరికాలో మోదీ మ్యాజిక్‌ చేశారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్‌ టెక్‌ జెయింట్స్‌ గూగుల్‌, అమెజాన్‌ను ఒప్పించారు. ఈ రెండు కంపెనీలు రంగంలోకి దిగితే, వేల కొద్దీ కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. వైట్‌హౌస్‌లో జరిగిన టెక్‌ మీటింగ్‌లో ఆపిల్‌, ఆల్ఫాబెట్‌ (గూగుల్‌), మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఓపెన్‌ఏఐ వంటి అగ్రస్థాయి టెక్నాలజీ కంపెనీల CEOలతో ప్రధాని మాట్లాడారు. వైట్‌హౌస్‌లో లోపల దాదాపు గంటకు పైగా ఈ సమావేశం సాగింది. ఇండియాలో…

Read More

ఉదయాన్నే మీ కోసం ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్‌తో వచ్చేసింది హెడ్‌లైన్స్‌ టుడే

[ad_1] వివేక హత్య కేసులో సీబీఐ విచారణ కంటిన్యూ  వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో వరుసగా రెండో రోజు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కస్టడీలోకి తీసుకున్న భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ను కూడా సీబీఐ ప్రశ్నించనుంది. వీళ్లు ఇచ్చిన సమాచారంతో కడపలో మరికొందర్ని విచారించేందుకు సీబీఐ బృందాలు వెళ్లాయి. మూడు రోజులుగా అక్కేడ మకాం వేసిన అధికారులు మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.  కోడి కత్తి కేసులో…

Read More

ప్రధాని మెచ్చిన పెట్టుబడి పథకం ఇది, మీరూ జాయిన్‌ అవుతారా?

[ad_1] Mahila Samman Savings Certificate Update: పొదుపు, పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘మహిళ సమ్మాన్ బచత్ పత్ర యోజన’ను ‍‌(Mahila Samman Savings Certificate Scheme) ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్‌లో ప్రకటించారు. పెట్టుబడులు పెట్టడానికి ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్‌ అందుబాటులోకి వచ్చింది. మహిళల కోసం ఇదో గొప్ప పథకం అని ప్రధాని మోదీ అభివర్ణించారు. మహిళా సమ్మాన్…

Read More

ప్రైవేటు కంపెనీలకు ఈ రంగం ఒక బంగారు గని – ప్రధాని మోదీ

[ad_1] PM Modi: కేంద్ర ప్రభుత్వం హరిత ఇంధనానికి పెద్ద పీట వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. దేశ ప్రవేటు రంగానికి స్వచ్ఛ ఇంధన వనరులు ‘బంగారు గనులు లేదా చమురు క్షేత్రాల’ వంటివన్నారు. బడ్జెట్‌ తర్వాత నిర్వహించిన మొదటి వెబినార్‌లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో కొన్ని ప్రాధామ్య అంశాలను ప్రకటించింది. వీటిని పక్కగా అమలు చేసేందుకు ప్రజల…

Read More

పెరిగిన పెట్రోల్‌, ఆహారం ధరలు – ప్రధాని మోదీ ఆందోళన!

[ad_1] PM Narendra Modi: ఆహారం, ఇంధనం, ఎరువుల ధరల పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌-19, వాతావరణ మార్పులతో వస్తున్న సహజ విపత్తులు మనపై ఆర్థిక ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ‘వాయిస్‌ ఆఫ్ గ్లోబల్‌ సౌత్‌’ వర్చువల్‌ సదస్సులో ఆయన మాట్లాడారు. రెండు రోజుల ఈ సదస్సుకు భారతే ఆతిథ్యమిస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధంతో మొదలైన అంతర్జాతీయ సమస్యలు, ఆహారం, ఇంధన ఉమ్మడి సమస్యలపై ఇందులో విస్తృతంగా చర్చించనున్నారు. Sharing my…

Read More