మార్చి 15 తరవాత పేటీఎమ్ ఫాస్టాగ్‌లు పని చేయవు, ఈ ప్రత్యామ్నాయాలు చూసుకోండి

[ad_1] Paytm FASTags News: మార్చి 15వ తేదీ తరవాత పేటీఎమ్ ఫాస్టాగ్‌ సర్వీస్‌లు పని చేయవని ఇప్పటికే RBI ప్రకటించింది. FASTag సర్వీస్‌లు అందించే 32 బ్యాంకుల జాబితా నుంచి Paytm Payments Bank Ltd ని తొలగించింది. మార్చి 15వ తేదీ తరవాత ప్రస్తుతం పేటీఎమ్ ద్వారా ఉన్న ఫాస్టాగ్‌లను రీఛార్జ్ చేసుకోడానికి వీలుండదు. ఇప్పుడు పేటీఎమ్‌లో ఈ ట్యాగ్‌ని తీసుకున్న వారు త్వరలోనే దాన్ని వేరే బ్యాంక్‌కి మార్చుకోవాలని అధికారులు స్పష్టం చేశారు….

Read More

రూ.1000 నోట్లు మళ్లీ మార్కెట్‌లోకి వస్తాయా? క్లారిటీ ఇచ్చిన విశ్వసనీయ వర్గాలు

[ad_1] Rs. 1000 Notes Re Introduction:  ఆ ఆలోచనే లేదు.. రూ.1000 నోట్లను మళ్లీ (Rs. 1000 Notes Re Introduction) మార్కెట్‌లోకి ప్రవేశపెడతారన్న ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే..విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..RBI అలాంటి ఆలోచనే లేదని తెలుస్తోంది. రీ ఇంట్రడక్షన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అసలు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది….

Read More

రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త – చివరి తేదీ ఇదే

[ad_1] Rs 2000 Notes deposit/exchange:రూ.2000 నోట్లను మార్చుకోలేని వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉపశమనం కలిగించింది. డినామినేషన్ చేసిన రూ. 2,000 నోట్ల మార్పిడితో పాటు డిపాజిట్ గడువును అక్టోబర్ 7, 2023 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ పెద్ద నోటు మార్పిడికి, బ్యాంకులో డిపాజిట్లకు ఆర్బీఐ ఇచ్చిన తుది గడువు సెప్టెంబర్ 30, 2023తో ముగియనుంది. కొందరు ఇంకా నోట్లు మార్చుకోవడం వీలుకాలేదని రిక్వెస్ట్ లు రావడంతో ఆర్బీఐ…

Read More

రెపో రేట్‌ మారలేదు, ఇప్పుడు బ్యాంక్‌ EMIల పరిస్థితేంటి?

[ad_1] RBI Repo Rate Unchanged: రేపో రేటు యథాతథంగా ఉంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నిర్ణయం తీసుకుంది. ఈసారి కూడా రెపో రేటును 6.50% వద్దే ఉంచారు. మూడు రోజుల పాటు (జూన్‌ 6-8 తేదీల్లో) జరిగిన MPC సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. MPCలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు “వడ్డీ రేట్ల పెంపులో విరామం” నిర్ణయానికి మద్దతుగా ఓటు వేశారు.  ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఆ…

Read More

లోన్లు తీసుకునేవాళ్లకు భారీ ఊరట – ఈసారి కూడా వడ్డీ రేట్లు పెరగలేదు

[ad_1] RBI Keeps Repo Rate Unchanged: బ్యాంక్‌ వడ్డీ రేట్ల విషయంలో మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. 2024 ఆర్థిక సంవత్సరం రెండో సమావేశంలో  తాజా MPC మీటింగ్‌లో, రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో, ఈసారి కూడా రెపో రేటును యథాతథంగా 6.50% వద్దే ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ‍‌(RBI governor shaktikanta das) కొనసాగించారు. ఫలితంగా బ్యాంక్‌ లోన్లు రేట్లు కూడా మారకుండా పాత రేట్లే కొనసాగుతాయి….

Read More

బీ అలెర్ట్‌, బ్యాంక్‌ వడ్డీ రేట్లపై కాసేపట్లో కీలక ప్రకటన!

[ad_1] <p><strong>RBI MPC:</strong> ఈ నెల 6న (మంగళవారం) ప్రారంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ (MPC) మూడో రోజు సమావేశం ప్రస్తుతం కొనసాగుతోంది. నేటితో ఈ భేటీ ముగుస్తుంది. ఈ 3 రోజుల MPC చర్చల్లో రెపో రేటుతో సహా సామాన్యుడిని ప్రభావితం చేసే కొన్ని కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్&zwnj;బీఐ గవర్నర్&zwnj; శక్తికాంత దాస్&zwnj;, MPC నిర్ణయాలను మరికాసేపట్లో ప్రకటిస్తారు.</p> <p><span style="color: #e67e23;"><strong>రెపో రేటు యథాతథంగా…

Read More

రూ.2000 నోట్లను వెనక్కి తీసుకున్న ఆర్బీఐ – మే 23 నుంచి నోట్లు మార్చుకోండి

[ad_1] RBI to withdraw Rs 2000 currency note: భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తన నిర్ణయం ప్రకటించింది. అయితే రూ.2వేల నోట్లను సెప్టెంబర్ 30వ తేదీ వరకు మార్చుకునేందుకు ఆర్బీఐ వెసలుబాటు కల్పించింది. రూ. 2000 నోటు చెలామణి కాకుండా ఉపసంహరించుకుంది. ఇకనుంచి రూ.2 వేల నోట్లను జారీ చేయకూడదని, వినియోగదారులకు ఇవ్వకూడదని బ్యాంకులకు సూచిస్తూ ఓ ప్రకటనలో పేర్కొంది. Reserve Bank…

Read More

మోదీ సర్కారుకు పండగే! ఆర్బీఐ నుంచి రూ.87,416 కోట్ల డివిడెండ్‌!

[ad_1] Reserve Bank of India: కేంద్ర ప్రభుత్వం జాక్‌పాట్‌ కొట్టేసింది! భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) నుంచి భారీ డివిడెండ్‌ పొందనుంది. రూ.87,416 కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు ఆర్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే అత్యవసర నిధి బఫర్‌ను 5.5 నుంచి 6 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022 ఆర్థిక ఏడాదిలో ఆర్బీఐ రూ.30,307 కోట్లను మోదీ సర్కారుకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ‘అంతర్జాతీయ, స్థానిక ఆర్థిక పరిస్థితులు సంబంధిత…

Read More

EMI భారం నుంచి మరో ఉపశమనం, జూన్‌లో కీలక నిర్ణయం తీసుకోనున్న ఆర్‌బీఐ

[ad_1] RBI MPC Meet: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), ప్రజలకు మరోసారి ఉపశమనాన్ని ప్రకటించవచ్చు. ఈ ఏడాది జూన్‌ నెలలో ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee – MPC) సమావేశంలో కూడా, రెపో రేటు పెంపును రిజర్వ్ బ్యాంక్ నిలిపివేయవచ్చు. ఈ నెల ప్రారంభంలో, 3-6 తేదీల్లో జరిగిన సమావేశం కూడా రెపో రేటును కేంద్ర బ్యాంక్‌ పెంచలేదు, 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి గత ఏడాది…

Read More

ఏప్రిల్‌ 3-6 తేదీల్లో MPC భేటీ, వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయా?

[ad_1] RBI MPC Meeting Full Schedule: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ (Monetary Policy Committee – MPC) సమావేశం జరగనుంది. ఏప్రిల్‌ 3 – 6 తేదీల్లో కమిటీ సభ్యులు భేటీ అయి చర్చలు జరుపుతారు. వడ్డీ రేట్లను పెంచుతారా లేక యథాతథంగా కొనసాగిస్తారా?, ఒకవేళ పెంచితే, ఎంత మేర పెంచుతారు అన్న ప్రశ్నలకు ఏప్రిల్‌ 6వ తేదీ మధ్యాహ్నానికి సమాధానం దొరుకుతుంది. దీంతోపాటు……

Read More