అమాంతం పెరిగిన టాప్-7 కంపెనీల మార్కెట్ విలువ, నం.1 ర్యాంక్‌లో రిలయన్స్

[ad_1] Stock Market News in Telugu: గత వారం ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ వరద గోదారిలా ఉరకలెత్తింది, కొత్త రికార్డులు సృష్టించింది. 05 డిసెంబర్ 2023న, సెన్సెక్స్‌ తొలిసారిగా 69,000 మైలురాయిని దాటింది. గత వారంలో, దేశంలోని టాప్-7 కంపెనీల మార్కెట్ విలువ రూ.3,04,477.25 కోట్లు పెరిగింది. BSEలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ (Total market cap of listed companies on BSE) రూ.343.5 లక్షల కోట్లకు పెరిగింది. గత వారంలో,…

Read More