vastu tips: చీకటి పడ్డాక దానాలు చేస్తున్నారా? ఈ వస్తువులు దానంచేస్తే ధననష్టం తప్పదు!!

[ad_1]

సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులు దానం చేస్తే ధన నష్టం

సూర్యాస్తమయం
తర్వాత

వస్తువులు
దానం
చేస్తే
ధన
నష్టం

సూర్యాస్తమయం
తర్వాత
ప్రతి
ఒక్కరు
కొన్ని
దానాల
విషయంలో
జాగ్రత్తలు
వహించాలి.
ముఖ్యంగా
సూర్యాస్తమయం
తర్వాత
ఎవరూ
పాలు,
పెరుగు
వంటి
వాటిని
దానం
చేయకూడదు.
ఇలా
చేయడం
వల్ల
లక్ష్మీదేవికి
కోపం
వస్తుంది.
హిందూ
ధర్మంలో
పాలు
చాలా
పవిత్రమైనవిగా,
లక్ష్మీదేవి
ప్రతిరూపంగా
భావిస్తారు.
అందుకే
పొరపాటున
కూడా
సూర్యాస్తమయం
తర్వాత
పాలు
పెరుగు,
దానం
చేయకూడదు.
అలా
చేస్తే
లక్ష్మీదేవి
మన
ఇంటి
నుండి
వెళ్ళిపోతుంది.
డబ్బుకు
ఇబ్బంది
పడాల్సిన
పరిస్థితి
వస్తుంది.

సూర్యాస్తమయం తర్వాత ఇది దానం అసలే చెయ్యొద్దు

సూర్యాస్తమయం
తర్వాత
ఇది
దానం
అసలే
చెయ్యొద్దు

సూర్య
సమయం
తర్వాత
దానం
చేయకుండా
ఉండవలసిన
మరొక
ముఖ్యమైన
వస్తువు
పసుపు.
పసుపు
బృహస్పతి
గ్రహానికి
సంబంధించినది.
పసుపును
అనేక
శుభకార్యాలలో
ఉపయోగిస్తారు.
పసుపు
లేకుండా
ఎటువంటి
ప్రత్యేక
పూజలు
పూర్తికావు.
ఇక
అటువంటి
పసుపును
సాయంత్రం
చీకటి
పడిన
తర్వాత
దానం
చేస్తే
జాతకంలో
బృహస్పతి
బలహీనమవుతారు.
బృహస్పతిని
సంపద
గ్రహంగా
పరిగణిస్తారు.
అటువంటి
సంపద
గ్రహానికి
చిహ్నమైన
బృహస్పతి
కి
సంబంధించిన
పసుపును
చీకటి
పడిన
తర్వాత
దానం
చేయడం
వల్ల
ధన
నష్టం
సంభవిస్తుంది.
లక్ష్మీదేవికి
కూడా
కోపం
వస్తుంది.

కొన్ని వస్తువులు చీకటి పడ్డాక దానం చేస్తే ప్రతికూల ప్రభావం

కొన్ని
వస్తువులు
చీకటి
పడ్డాక
దానం
చేస్తే
ప్రతికూల
ప్రభావం

సూర్యాస్తమయం
తర్వాత
దానం
చేయకూడదని
మరికొన్ని
వస్తువులను
చూసినట్లయితే
వెల్లి
పాయలు,
ఉల్లిపాయలను
కూడా
పొరపాటున
కూడా
చీకటి
పడిన
తర్వాత
దానం
చేయకూడదు.
దానధర్మాలను
చేయడం
మంచిదే
అయినప్పటికీ
కొన్ని
గ్రహాలకు
సంబంధించిన
కొన్ని
వస్తువులను
చీకటి
పడిన
తర్వాత
దానం
చేస్తే

గ్రహాల
ప్రభావం
మన
పైన
కచ్చితంగా
ఉంటుంది.
అందుకే
పొరపాటున
కూడా
చీకటి
పడిన
తర్వాత
దానాలు
చేసే
విషయంలో
జాగ్రత్తగా
ఉండాలి.


disclaimer:


కథనం
సాధారణ
నమ్మకాలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *