PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

కుటుంబ సభ్యులమధ్య గొడవలుంటే ఇలా చేయండి

[ad_1]

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

ఇళ్లు
నిర్మించే
సమయంలో
వాస్తుకు
పెద్దపీట
వేస్తారు.
వాస్తు
ఆధారంగానే
ఇంటి
నిర్మాణం
జరుగుతుంది.
ఇంట్లో
కుటుంబ
సభ్యుల
ఆర్థిక
స్థితిగతులు,
శారీరక,
మానసిక
పరిస్థితులపై
ప్రభావం
చూపుతుంది.
కుటుంబ
సభ్యుల
మధ్య
మానసిక
ప్రశాంతత
లోపించడానికి,
తరుచుగా
వారి
మధ్య
గొడవలు
చోటుచేసుకోవడానికి
ప్రధాన
కారణం
నెగెటివ్
ఎనర్జీ
అని
వాస్తు
నిపుణులు
అభిప్రాయం.
ప్రతి
ఇంట్లో
ప్రతిరోజు
సంతోషం
ఉండాలన్నా,
కుటుంబ
సభ్యుల
మధ్య
గొడవలు
రాకుండా
ఉండాలంటే
కొన్ని
చిట్కాలు
పాటించాలని,
ఉప్పును
ఉపయోగించాలని
సూచిస్తున్నారు.

ఇంట్లో
కుటుంబ
సభ్యుల
ఆరోగ్యం,
ఆర్థిక
స్థితి,
మానసిక
ప్రశాంతతపై
వాస్తు
ప్రభావం
ఉంటుంది.
చేతి
నిండా
డబ్బులున్నప్పటికీ
ఎప్పుడూ
ఏదో
ఒక
గందరగోళం
నెలకొంటుందని,
దీనికి
ప్రధాన
కారణం
నెగెటివ్
ఎనర్జీయేనని
స్పష్టం
చేస్తున్నారు.

if there is a fight between family members.. Do this

ఇంట్లో
ఒక
మూలన
ఉప్పుని
ఉంచడం
వల్ల

ఇంట్లో
ఉండే
నెగటివ్‌
ఎనర్జీ
తొలగిపోతుంది.
పాజిటివ్‌
ఎనర్జీ
వచ్చి
ఇంట్లో
ప్రశాంత
వాతావరణం
నెలకొంటుంది.
అయితే
క్రమం
తప్పకుండా
ఉప్పును
మారుస్తుండాలి.
ఉప్పుతోపాటు
ఇంట్లో
కర్పూరాన్ని
వెలిగించడం
వల్ల
కూడా
నెగటివ్‌
ఎనర్జీ
తొలగిపోతుందని
వాస్తు
నిపుణులు
బల్లగుద్ది
మరీ
చెబుతున్నారు.
పటిక
కూడా
నెగటివ్‌
ఎనర్జీని
పారదోలుతుందని,
కుటుంబ
సభ్యుల
మధ్య
సంబంధాలు
మెరుగుపడి
మానసికంగా
ఆరోగ్యంగా
ఉండేందుకు
ఇది
బాగా
దోహదపడుతుంది.

English summary

During the construction of houses, vastu is laid.House construction is done based on Vastu.

Story first published: Thursday, December 8, 2022, 19:39 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *