News
oi-Mamidi Ayyappa
2000
Notes:
గతవారం
స్టాక్
మార్కెట్లు
ముగిసిన
తర్వాత
రిజర్వు
బ్యాంక్
2000
నోట్ల
ఉపసంహరణపై
కీలక
ప్రకటన
చేసింది.
ఈ
నోట్లను
తీసుకొచ్చిన
లక్ష్యం
పూర్తైందంటూ
గవర్నర్
శక్తి
కాంతదాస్
సైతం
వెల్లడించారు.
భారతీయ
రిజర్వు
బ్యాంక్
సర్క్యులర్
ప్రకారం
దేశంలోని
ప్రజలు
తమ
వద్ద
ఉన్న
రూ.2000
నోట్లను
సమీప
బ్యాంక్
బ్రాంచ్
ద్వారా
మార్చుకోవచ్చు.
నోట్ల
మార్పిడికి
సెప్టెంబరు
నెలాఖరు
వరకు
గడువు
ఉన్నందున
ఎలాంటి
హడావిడి
అవసరం
లేదని
లిక్విడిటీ
సమస్యలు
తలెత్తకుండా
తగు
జాగ్రత్తలు
తీసుకున్నట్లు
దాస్
దేశ
ప్రజలకు
మీడియా
ముఖంగా
తెలిపారు.

మే
23,
2023
నుంచి
బ్యాంక్
వద్ద
నోట్లను
మార్చుకునేందుకు
కొన్ని
సూచనలను
రిజర్వు
బ్యాంక్
ప్రకటించింది.
వీటి
ప్రకారం
ఎలాంటి
రుజువులు
లేకుండా
ఒక
వ్యక్తి
రోజుకు
గరిష్ఠంగా
20,000
రూపాయల
వరకు
నోట్లను
మార్చుకోవచ్చు.
అలాగే
ఎవరైనా
రూ.50,000
మంచి
ట్రాన్సాక్షన్
రూ.2000
నోట్లతో
చేస్తున్నట్లయితే
అందుకు
తమ
పాన్కార్డ్
వివరాలను
తప్పక
అందించాల్సి
ఉంటుంది.
రూ.2000
నోట్లను
ఉపసంహరించుకోవటం
వల్ల
చాలా
మంది
వాటికి
పెట్రోల్
బంకుల్లో
మార్చుకునేందుకు
ప్రయత్నిస్తుండటంతో
చాలా
చోట్ల
వాటిని
అంగీకరించటం
లేదు.
ఇదే
క్రమంలో
చాలా
మంది
బంగారం,
వెండి
కొనుగోలుకు
ఈ
రూ.2000
నోట్లను
వినియోగిస్తున్నట్లు
ఇప్పటికే
వెల్లడైంది.
మరికొందరు
రియల్టీ
ప్రాపర్టీలను
కొనుగోలు
చేసేందుకు
రెండు
వేల
నోట్లను
వినియోగిస్తున్నట్లు
వార్తలు
వస్తున్నాయి.
రూ.2000
నోట్ల
ఉపసంహరణ
గతంలో
చేపట్టిన
పెద్దనోట్ల
రద్దుకు
లాజికల్
ఫాలోఅప్
అని
స్వదేశీ
జాగరణ్
మంచ్
జాతీయ
కో-కన్వీనర్
అశ్వనీ
మహాజన్
అన్నారు.
రూ.2,000
కరెన్సీ
నోట్లను
ఉపసంహరించుకోవాలని
భారత్
తీసుకున్న
నిర్ణయం
ఆర్థిక
వ్యవస్థలో
నల్లధనాన్ని
దెబ్బతీస్తుందని
మరియు
వ్యవస్థలో
పారదర్శకతను
పెంచుతుందని
దిల్లీ
యూనివర్సిటీలో
ప్రొఫెసర్గా
పనిచేస్తున్న
ఆయన
వెల్లడించారు.
స్వదేశీ
జాగరణ్
మంచ్
అనేది
RSS
ఆర్థిక
అనుబంధ
సంస్థ.
ఇది
బీజేపీకి
దాని
అగ్ర
నాయకులకు
నిబద్ధత
గల
కేడర్ను
అందిస్తుంది.
English summary
One can exchange 2000 notes from today with banks as per RBI Circular, Know details
One can exchange 2000 notes from today with banks as per RBI Circular, Know details
Story first published: Tuesday, May 23, 2023, 10:05 [IST]