News
oi-Mamidi Ayyappa
Business
Ideas:
భారతదేశంలో
చాలా
మంది
వ్యవసాయ
కుటుంబ
నేపథ్యంలో
నుంచి
వచ్చినవారే.
అధిక
ఒత్తిడితో
కూడుకున్న
ఉద్యోగాలు
చేస్తున్న
చాలా
మంది
ఇప్పుడు
వ్యవసాయం
వైపు
మెుగ్గుచూపుతున్నారు.
తమ
పూర్వీకుల
మార్గంలోనే
ముందుకు
సాగుతున్నారు.
తక్కువ
పెట్టుబడితో
రసాయనాలు
వినియోగించకుండా
పండించే
కూరగాయలు,
ఆకుకూరలు
వంటి
ఆర్గానిక్
ఉత్పత్తులకు
మార్కెట్లో
డిమాండ్
రోజురోజుకూ
పెరుగుతోంది.
మారుతున్న
ప్రజల
జీవనశైలితో
పాటు
మంచి
ఆహార
అలవాట్ల
వైపు
మళ్లుతున్నారు.
అయితే
ఇప్పుడు
ఇది
యువ
రైతులకు
మంచి
ఆదాయ
మార్గంగా
మారుతోంది.

ప్రాచీన
సేంద్రిన
పద్ధతుల్లో
నెలకు
రూ.20
వేలు
పెట్టుబడితో
కూరగాయల
సాగును
ప్రారంభిస్తే
నెలకు
రూ.50
వేలు
నుంచి
రూ.70
వేల
వరకు
ఆదాయాన్ని
పొందవచ్చు.
సహజసిద్ధమైన
ఎరువుల
వినియోగం
రైతులకు
ఖర్చులను
తగ్గించటంతో
పాటు
దిగుబడిని
కూడా
పెంచుతుంది.
పైగా
ఇలా
పండించే
ఉత్పత్తులకు
మార్కెట్లో
మంచి
గిరాకీ
కూడా
ఉంది.
ఇలా
పంటలను
పండించే
రైతులు
సమీపంలోని
మార్కెట్లలో
స్టాల్
ఏర్పాటు
చేసుకుని
విక్రయించవచ్చు.
లేదంటే
ఆన్
లైన్
యాప్
ద్వారా
ఆర్డర్లు
తీసుకుని
వినియోగదారులకు
డెలివరీ
చేయవచ్చు.
ఇదే
సమీపంలోని
సూపర్
మార్కెట్లు,
మాల్స్
వంటి
చోట్ల
ఉండే
స్టోర్లతో
అగ్రిమెంట్
కుదుర్చుకుని
ఉత్పత్తులను
సరఫరా
చేయవచ్చు.
ఇలా
చేయటం
వల్ల
ఎక్కువ
మంది
కస్టమర్లకు
ఉత్పత్తులను
విక్రయిస్తూ
తక్కువ
సమయంలో
మంచి
లాభాలను
పొందవచ్చు.
English summary
One can start organic vegetable farming and earn good income with low investment
One can start organic vegetable farming and earn good income with low investment
Story first published: Wednesday, May 10, 2023, 17:59 [IST]