PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

RBI Warning: వాళ్లకు అప్పులిచ్చేటప్పుడు జాగ్రత్త.. బ్యాంకులను హెచ్చరించిన రిజర్వు బ్యాంక్..

[ad_1]

RBI Warning: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు సెంట్రల్ బ్యాంకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆ క్రమంలోనే రిజర్వు బ్యాంక్ ఈ ఏడాది ఐదవసారి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది అన్ని రకాల రుణాలపై ప్రభావాన్ని చూపుతోంది. అయితే ఈ క్రమంలో బ్యాంకులు రుణాల వితరణ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా తెలుస్తోంది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *