News
oi-Mamidi Ayyappa
Shaktikanta
Das:
దేశంలో
రూ.2000
నోట్లను
ఉపసంహరించుకున్నట్లు
రిజర్వు
బ్యాంక్
వెల్లడించిన
తర్వాత
గవర్నర్
శక్తికాంత
దాస్
తొలిసారి
స్పందించారు.
నోట్లను
మార్చుకునేందుకు
తగినంత
గడువు
ఇవ్వటం
జరిగిందని
ఆందోళన
అక్కర్లేదని
దాస్
తెలిపారు.
దేశంలోని
షాప్స్,
వ్యాపారులు
రూ.2000
నోట్లను
కస్టమర్ల
నుంచి
తీసుకోకుండా
నిరాకరించొద్దని
ఆయన
సూచించారు.
అసలు
రూ.2000
నోట్లను
ప్రవేశపెట్టిన
ఉద్ధేశం
పూర్తైందని
వెల్లడించారు.
చాలా
కాలం
కింద
నుంచే
రెండు
వేల
రూపాయల
నోట్ల
ముద్రణను
రిజర్వు
బ్యాంక్
నిలిపివేసిన
విషయాన్ని
ఈ
సందర్భంగా
మీడియాకు
వెల్లడించారు.

ఈ
క్రమంలో
నోట్ల
ముద్రణలో
సెక్యూరిటీ
బ్రీచ్
జరిగిందంటూ
వస్తున్న
వాదనను
ఆయన
కొట్టిపడేశారు.
2016లో
నోట్ల
రద్దు
సమయంలో
రూ.500,
రూ.1000
నోట్లకు
బదులుగా
లిక్విడిటీ
గ్యాప్
నింపేందుకు
రూ.2000
నోట్లను
ప్రవేశపెట్టినట్లు
దాస్
వెల్లడించారు.
అయితే
దానిని
తీసుకొచ్చిన
ప్రయోజనం
పూర్తైనందున
క్లీన్
నోట్
పాలసీ
కింద
తాజాగా
ఉపసంహరించుకుంటున్నట్లు
శక్తి
కాంతదాస్
తెలిపారు.
అధిక
విలువ
కలిగిన
నోట్లు
ఎల్లప్పుడూ
క్లోనింగ్,
మోసానికి
గురయ్యే
అవకాశం
ఉందన్నారు.
#WATCH
|
#Rs2000CurrencyNote
|
RBI
Governor
Shaktikanta
Das
says,
“Let
me
clarify
and
re-emphasise
that
it
is
a
part
of
the
currency
management
operations
of
the
Reserve
Bank…For
a
long
time,
the
Reserve
Bank
has
been
following
a
clean
note
policy.
From
time
to
time,
RBI…
pic.twitter.com/Rkae1jG0rU—
ANI
(@ANI)
May
22,
2023
అన్ని
నోట్ల
మాదిరిగానే
రూ.2000
నోట్లను
బ్యాంకుల్లో
డిపాజిట్
చేసుకోవచ్చని
రిజర్వు
బ్యాంక్
గవర్నర్
వెల్లడించారు.
చాలా
మంది
విదేశాల్లో
ఉన్నారు
గడువులోగా
తమ
వద్ద
ఉన్న
రూ.2,000
నోట్లను
మార్చుకోవడం
లేదా
డిపాజిట్
చేయడం
సాధ్యం
కాకపోవచ్చునని
శక్తికాంత
దాస్
అభిప్రాయపడ్డారు.
అందువల్ల
సెప్టెంబర్
30,
2023
వరకు
ఉన్న
నోట్ల
మార్పిడి
గడువును
పొడిగించే
అవకాశం
ఉందని
సూచించారు.
సమస్యలను
పరిష్కరించేందుకు
తాము
ఏం
చేయాలో
చూస్తామని
చెప్పారు.
English summary
RBI governor Shaktikanta Das clarifies over 2000 notes withdrawel, says purpouse completed
RBI governor Shaktikanta Das clarifies over 2000 notes withdrawel, says purpouse completed
Story first published: Monday, May 22, 2023, 12:54 [IST]