PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Shaktikanta Das: రూ.2000 నోట్ల రద్దుపై నోరు విప్పిన RBI గవర్నర్.. ఏమన్నారంటే..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Shaktikanta
Das:
దేశంలో
రూ.2000
నోట్లను
ఉపసంహరించుకున్నట్లు
రిజర్వు
బ్యాంక్
వెల్లడించిన
తర్వాత
గవర్నర్
శక్తికాంత
దాస్
తొలిసారి
స్పందించారు.
నోట్లను
మార్చుకునేందుకు
తగినంత
గడువు
ఇవ్వటం
జరిగిందని
ఆందోళన
అక్కర్లేదని
దాస్
తెలిపారు.

దేశంలోని
షాప్స్,
వ్యాపారులు
రూ.2000
నోట్లను
కస్టమర్ల
నుంచి
తీసుకోకుండా
నిరాకరించొద్దని
ఆయన
సూచించారు.
అసలు
రూ.2000
నోట్లను
ప్రవేశపెట్టిన
ఉద్ధేశం
పూర్తైందని
వెల్లడించారు.
చాలా
కాలం
కింద
నుంచే
రెండు
వేల
రూపాయల
నోట్ల
ముద్రణను
రిజర్వు
బ్యాంక్
నిలిపివేసిన
విషయాన్ని

సందర్భంగా
మీడియాకు
వెల్లడించారు.

Shaktikanta Das: రూ.2000 నోట్ల రద్దుపై నోరు విప్పిన RBI గవర్


క్రమంలో
నోట్ల
ముద్రణలో
సెక్యూరిటీ
బ్రీచ్
జరిగిందంటూ
వస్తున్న
వాదనను
ఆయన
కొట్టిపడేశారు.
2016లో
నోట్ల
రద్దు
సమయంలో
రూ.500,
రూ.1000
నోట్లకు
బదులుగా
లిక్విడిటీ
గ్యాప్
నింపేందుకు
రూ.2000
నోట్లను
ప్రవేశపెట్టినట్లు
దాస్
వెల్లడించారు.
అయితే
దానిని
తీసుకొచ్చిన
ప్రయోజనం
పూర్తైనందున
క్లీన్
నోట్
పాలసీ
కింద
తాజాగా
ఉపసంహరించుకుంటున్నట్లు
శక్తి
కాంతదాస్
తెలిపారు.
అధిక
విలువ
కలిగిన
నోట్లు
ఎల్లప్పుడూ
క్లోనింగ్,
మోసానికి
గురయ్యే
అవకాశం
ఉందన్నారు.

అన్ని
నోట్ల
మాదిరిగానే
రూ.2000
నోట్లను
బ్యాంకుల్లో
డిపాజిట్
చేసుకోవచ్చని
రిజర్వు
బ్యాంక్
గవర్నర్
వెల్లడించారు.
చాలా
మంది
విదేశాల్లో
ఉన్నారు
గడువులోగా
తమ
వద్ద
ఉన్న
రూ.2,000
నోట్లను
మార్చుకోవడం
లేదా
డిపాజిట్
చేయడం
సాధ్యం
కాకపోవచ్చునని
శక్తికాంత
దాస్
అభిప్రాయపడ్డారు.
అందువల్ల
సెప్టెంబర్
30,
2023
వరకు
ఉన్న
నోట్ల
మార్పిడి
గడువును
పొడిగించే
అవకాశం
ఉందని
సూచించారు.
సమస్యలను
పరిష్కరించేందుకు
తాము
ఏం
చేయాలో
చూస్తామని
చెప్పారు.

English summary

RBI governor Shaktikanta Das clarifies over 2000 notes withdrawel, says purpouse completed

RBI governor Shaktikanta Das clarifies over 2000 notes withdrawel, says purpouse completed

Story first published: Monday, May 22, 2023, 12:54 [IST]



[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *