[ad_1]
Stock Market: రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను వరుసగా 5వ సారి పెంచిన తరుణంలో నిన్న స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసిందే. అయితే ఈరోజు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో జరుగుతున్న ఒట్ల లెక్కింపు ప్రభావం స్టాక్ మార్కెట్లపై నేరుగా ఉంది. ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా మార్కెట్లు ప్రభావితం కావటం సహజం.
[ad_2]
Source link