[ad_1]
స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. 30 షేర్ల బిఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 62,410.68 వద్ద ముగిసింది ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 ఇండెక్స్ 82.25 పాయింట్లు క్షీణించి 18,560 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత కాస్త లాభాల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత ఆర్బీఐ వరుసగా ఐదవసారి రెపో రేట్లను పెంచడంతో రెండు ఇండెక్స్లు పడిపోయాయి.
[ad_2]
Source link