PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఐటీ స్టాక్‍ల్లో అమ్మకాల ఒత్తిడి..

[ad_1]

గురువారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 32 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 228 పాయింట్ల నష్టపోయి 62,448 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 78 పాయింట్ల కోల్పోయి 18,590 వద్ద ట్రేడవుతోంది. ఫెడరల్ రిజర్వ్ రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాతో అమెరికా మార్కెట్లు పై ప్రభావం చూపింది. ఇటు భారత స్టాక్ మార్కెట్ల పై కూడా ప్రభావం చూపింది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *