[ad_1]
స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 34 పాయింట్లు నష్టపోయి 62,834 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప లాభంతో 18,701 వద్ద ముగిసింది. మెటల్ స్టాక్ ల్లో పెరుగుదల కనిపించింది. బ్యాంక్, యాల్టీ స్టాక్ లు రాణించాయి. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా స్టాక్ లు కూడా
[ad_2]
Source link