PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఆరోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

[ad_1]

<p>Budget Timeline 1947-2023: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitaraman) ఫిబ్రవరి 1న మధ్యంతర కేంద్ర బడ్జెట్-2024 ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది ? ఏ యే వర్గాలకు వర్గాలకు ఊరట కల్పిస్తారు ? పన్ను పరిమితి పొడిగిస్తారా ? ఎన్నికల హామీలు ఏమైనా బడ్జెట్ లో ప్రకటిస్తారా ?&nbsp; అన్నది ఆసక్తికరంగా మారింది.&nbsp;</p>
<p><strong>నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్&nbsp;&nbsp;</strong><br />బడ్జెట్&zwnj;ను ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్…రికార్డును సొంతం చేసుకోనున్నారు. అత్యధికసార్లు కేంద్ర బడ్జెట్&zwnj;ను ప్రవేశపెట్టిన వ్యక్తిగా నిలవనున్నారు. మాజీ ప్రధానమంత్రి మొరార్జి దేశాయ్ సరసన ఆమె నిలవబోతున్నారు. నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్&zwnj;తో వరుసగా 6 సార్లు ప్రవేశపెట్టిన వ్యక్తిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు. &nbsp;ఆర్థిక మంత్రి డాక్యుమెంట్​లోని కీలక అంశాలను క్రోడీకరించి, ప్రతిపాదనల వెనుక ఉన్న ఆలోచనలను ప్రజెంటేషన్ సమయంలో వివరిస్తారు. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్​ని పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. ఉభయ సభలు ఆమోదం పొందాక బడ్జెట్​ తుది ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపుతారు.</p>
<p><strong>రాష్ట్రపతి ఆమోదంతో అమల్లోకి బడ్జెట్&nbsp;</strong><br />రాష్ట్రపతి ఆమోదంతో బడ్జెట్​ అమల్లోకి వస్తుంది. ఈ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. బడ్జెట్ సెషన్&zwnj;కు ముందు వివిధ మంత్రిత్వ శాఖలు, శాఖల నుండి గ్రాంట్ల కోసం చివరి బ్యాచ్ సప్లిమెంటరీ డిమాండ్&zwnj;ల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చు ప్రతిపాదనలను కోరింది. 2024 మే నెలలో లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడి, తన బడ్జెట్ ను ప్రవేశపెట్టే వరకు అమల్లో ఉండేలా, మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.</p>
<p><strong>140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంట్ భద్రత</strong><br />సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా సెంట్రల్&zwnj; ఇండస్ట్రీయల్&zwnj; సెక్యూరిటీ ఫోర్స్&zwnj; కు అప్పగించింది. తాజాగా 140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 140 మంది సెక్యూరిటీ సిబ్బందిలో 36 మంది అగ్నిమాపక శాఖ విభాగానికి చెందిన సిబ్బంది ఉన్నారు. సెంట్రల్&zwnj; ఇండస్ట్రీయల్&zwnj; సెక్యూరిటీ ఫోర్స్&zwnj;లో ప్రస్తుతం లక్షా 70 మంది సిబ్బంది ఉన్నారు. కేంద్ర హోంశాఖ అధీనంలోని ఇది పని చేస్తుంది. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు 68 విమానాశ్రయాలు, అణుశక్తి, ఢిల్లీ మెట్రో, ఏరోస్సేస్ కేంద్రాల వద్ద సీఐఎస్ఎప్ బలగాలు భద్రత నిర్వహిస్తున్నాయి. &nbsp;సీఐఎస్&zwnj;ఎఫ్&zwnj;కు చెందిన గవర్నమెంట్&zwnj; బిల్డింగ్&zwnj; సెక్యూరిటీయూనిట్&zwnj; నిపుణులు, ఫైర్&zwnj; యూనిట్&zwnj; సభ్యులు ప్రస్తుత పార్లమెంట్&zwnj; భద్రతా బృందాలతో కలిసి కొన్నిరోజుల క్రితం సర్వే చేపట్టారు. కేంద్ర హోం శాఖకు నివేదిక ఇచ్చిన తర్వాత…140 మంది సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా &nbsp;సీఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంట్ లో విధులు నిర్వహిస్తున్నారు.&nbsp;</p>
<p><strong>UNION BUDGET -2024</strong><br />మనదేశంలో మొట్టమొదటి బడ్జెట్&zwnj;ను 1947-48 సంవత్సరానికి ఆర్&zwnj;.కె. షణ్ముఖచెట్టి ప్రవేశపెట్టారు. మన మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా.. ? 197కోట్లు..! ఇప్పుడు చిన్న మునిసిపాలిటీకి కూడా అంతకంటే ఎక్కువ బడ్జెట్ ఉంది.&nbsp;1950-51 బడ్దెట్&zwnj;లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ ఏర్పడే వరకూ ప్రణాళికా సంఘమే దేశానికి మార్గనిర్దేశనం చేసింది.&nbsp;</p>

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *