PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఏపీ మంత్రిమండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

[ad_1]

<p><strong>Andhra Pradehs Cabinet News :</strong> సచివాలయంలో ముఖ్యమంత్రి <a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a> అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి సమావేశమైంది. 2024-25 సంవత్సరానికి ప్రవేశ పెట్టే బడ్జెట్&zwnj;ను ఆమోదించింది. అనంతరం పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. నంద్యాల జిల్లా డోన్&zwnj;లో కొత్తగా హార్టికల్చరల్&zwnj; పుడ్&zwnj; ప్రాసెసింగ్&zwnj; పాలిటెక్నిక్&zwnj; కాలేజ్&zwnj; ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేబినెట్. డాక్టర్&zwnj; వైఎస్&zwnj;ఆర్&zwnj; హార్టికల్చర్&zwnj; యూనివర్శిటీ పరిధిలో ఈ హార్టికల్చరల్&zwnj; పాలిటెక్నికల్&zwnj; కళాశాల పని చేయనుంది.&nbsp;</p>
<p>నంద్యాల జిల్లా డోన్&zwnj;లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్&zwnj; కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఆచార్య ఎన్&zwnj;జీ రంగా అగ్రికల్చర్&zwnj; యూనివర్శిటీ పరిధిలో అగ్రికల్చర్&zwnj; పాలిటెక్నిక్&zwnj; కళాశాల పని చేయనుంది.&nbsp;</p>
<p>ఆంధ్రప్రదేశ్&zwnj; ప్రైవేట్&zwnj; యూనివర్శిటీస్&zwnj; (ఎస్టాబ్లిస్&zwnj;మెంట్&zwnj; అండ్&zwnj; రెగ్యులేషన్&zwnj;) యాక్ట్&zwnj; 2016కు సవరణలతో మూడు ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతి ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్&zwnj; యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీ ఏర్పాటుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. &nbsp;<br />ఆంధ్రప్రదేశ్&zwnj; శాసనసభలో ఉభయసభలనుద్దేశించి గవర్నర్&zwnj; చేసిన ప్రసంగాన్ని కూడా మంత్రిమండలి ఆమోదించింది.&nbsp;</p>
<p>&nbsp;</p>

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *