News
oi-Mamidi Ayyappa
SpiceJet:
దేశీయ
విమానయాన
రంగంలో
కొంత
గందరగోళ
పరిస్థితులు
అలుముకున్నాయి.
నిన్న
గో
ఫస్ట్
డబ్బు
కొరతతో
దివాలా
తీస్తున్నట్లు
సంచలన
ప్రకటన
చేసింది.
అయితే
ఈ
అవకాశాన్ని
అనుకూలంగా
మలుచుకోవాలని
స్పైస్జెట్
ప్రయత్నాలు
ముమ్మరం
చేసింది.
గో
ఫస్ట్
దివాలా
తీసిన
తీయటంతో
స్పైస్జెట్
పెద్ద
నిర్ణయం
తీసుకుంది.
గ్రౌండ్
ఫ్లీట్ను
తిరిగి
ప్రారంభించేందుకు
కృషి
చేస్తున్నట్లు
స్పైస్జెట్
ఛైర్మన్,
మేనేజింగ్
డైరెక్టర్
అజయ్
సింగ్
వెల్లడించారు.
దాదాపు
25
విమానాలను
పునరుద్ధరించడానికి
రూ.
400
కోట్ల
రుణం
తీసుకోవాలని
చూస్తోంది.
పునరుద్ధరణ
కోసం
నిధులను
ప్రభుత్వ
ఎమర్జెన్సీ
క్రెడిట్
లైన్
గ్యారెంటీ
స్కీమ్
(ECLGS)
తీసుకోనున్నట్లు
తెలిపారు.

త్వరలోనే
గాల్లోకి
తమ
గ్రౌండెడ్
విమానానలు
తిరిగి
సేవల్లోకి
తీసుకొచ్చేందుకు
కృషి
చేస్తున్నట్లు
అజయ్
సింగ్
తెలిపారు.
ECLGS
నిధుల్లో
ఎక్కువ
భాగం
వినియోగించి..
రాబోయే
పీక్
ట్రావెల్
సీజన్ను
క్యాపిటలైజ్
చేయడంలో,
సద్వినియోగం
చేసుకోవాలని
కంపెనీ
ప్రయత్నిస్తోంది.
SpiceJet
has
mobilized
its
plan
to
revive
25
grounded
aircraft.
Funds
for
the
revival
will
be
drawn
from
the
government’s
Emergency
Credit
Line
Guarantee
Scheme
(ECLGS)
and
better
cash
accruals.
The
airline
has
already
mobilised
around
Rs
400
crores
towards
getting
its
grounded…
pic.twitter.com/pwYTTVTb9a—
ANI
(@ANI)
May
3,
2023
ఇంజన్
తయారీదారు
ప్రాట్
&
విట్నీ
సరఫరాను
నిలిపివేయటంతో
చాలా
విమానాలు
ఎగరలేని
పరిస్థితిలో
ఉన్నాయని
వాడియా
గ్రూప్
ఎయిర్లైన్
గో
ఫస్ట్
సీఈవో
కౌశిక్
ఖోనా
తెలిపారు.
దీనివల్ల
కంపెనీకి
నిధుల
కొరత
ఏర్పడి
చమురు
కంపెనీలకు
బకాయిలను
చెల్లించలేని
పరిస్థితులు
ఏర్పడ్డాయి.
దీంతో
కంపెనీలు
చమురు
సరఫరాను
నిలిపివేయగా..
రెండు
రోజుల
పాటు
విమాన
సేవలను
తాత్కాలికంగా
నిలిపివేసింది.
English summary
Amid Go First bankruptcy filings Budget Carrier Spicejet planning to revive services
id Go First bankruptcy filings Budget Carrier Spicejet planning to revive services
Story first published: Wednesday, May 3, 2023, 11:37 [IST]