[ad_1]
News
oi-Mamidi Ayyappa
Gold
Silver
Price
Today:
ఈవారం
దేశీయ
స్టాక్
మార్కెట్లలో
బంగారం
ధరలు
క్రమంగా
పెరుగుతున్నాయి.
అయితే
బులియన్
మార్కెట్లో
మార్పుల
కారణంగా
నేడు
భారీగానే
పెరుగుదలను
నమోదు
చేశాయి.
దేశంలో
22
క్యారెట్ల
10
గ్రాముల
పసిడి
రిటైల్
విక్రయ
ధర
నిన్నటి
కంటే
రూ.500
పెరిగింది.
ఈ
క్రమంలో
దేశవ్యాప్తంగా
వివిధ
నగరాల్లో
తాజా
ధరలను
పరిశీలిస్తే..
చెన్నైలో
రూ.55,900,
ముంబైలో
రూ.55,600,
దిల్లీలో
రూ.55,750,
కలకత్తాలో
రూ.55,600,
బెంగళూరులో
రూ.55,600,
కేరళలో
రూ.55,600,
పూణేలో
రూ.55,600,
జైపూర్
లో
రూ.55,750,
కోయంబత్తూరులో
రూ.55,900,
పాట్నాలో
రూ.55,650,
నాగపూర్
లో
రూ.55,600,
సూరత్
లో
రూ.55,650
వద్ద
కొనసాగుతున్నాయి.
స్వచ్ఛమైన
24
క్యారెట్ల
10
గ్రాముల
బంగారం
రిటైల్
ధరలు
నిన్నటి
కంటే
రూ.550
పెరిగింది.
నేడు
దేశవ్యాప్తంగా
వివిధ
నగరాల్లో
తాజా
గోల్డ్
విక్రయ
ధరలను
పరిశీలిస్తే..
చెన్నైలో
రూ.60,980,
ముంబైలో
రూ.60,650,
దిల్లీలో
రూ.60,800,
కలకత్తాలో
రూ.60,650,
బెంగళూరులో
రూ.60,650,
కేరళలో
రూ.60,650,
పూణేలో
రూ.60,650,
జైపూర్
లో
రూ.60,800,
కోయంబత్తూరులో
రూ.60,980,
పాట్నాలో
రూ.60,700,
నాగపూర్
లో
రూ.60,650,
సూరత్
లో
రూ.60,700
వద్ద
ఉన్నాయి.
ప్రస్తుతం
తెలుగు
రాష్ట్రాల్లో
రేట్లను
పరిశీలిస్తే..
ఆంధప్రదేశ్
లోని
విజయవాడ,
నెల్లూరు,
తిరుపతి,
విశాఖపట్నం,
గుంటూరు,
అనంతపురంలలో
22
క్యారెట్ల
పసిడి
ధర
10
గ్రాములకు
రూ.55,600,
24
క్యారెట్ల
బంగారం
ధర
రూ.60,650
వద్ద
విక్రయించబడుతోంది.
తెలంగాణలోని
హైదరాబాద్,
ఖమ్మం,
కరీంనగర్,
వరంగల్,
నిజాంబాద్
లలోనూ
ఇవే
రేట్లు
కొనసాగుతున్నాయి.
ఇదే
క్రమంలో
తెలుగు
రాష్ట్రాల్లో
వెండి
ధరలను
పరిశీలిస్తే
కిలోకు
రూ.400
పెరిగిన
తర్వాత
నేడు
రూ.82,000
వద్ద
కొనసాగుతోంది.
English summary
Rising Gold and silver rates shocking gold lovers, know latest rates
Rising Gold and silver rates shocking gold lovers, know latest rates
Story first published: Wednesday, July 19, 2023, 11:53 [IST]
[ad_2]
Source link